తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు: కడియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయరంగానకిప్రోత్సాహకాలు ఇవ్వకుండా రాష్ర్ట ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి బీజే పీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లా డుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కును బీజేపీ కోల్పోయిందన్నారు. పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ని ధాన్యం కొనకుండా ఆదేశాలు జారీ చేస్తు అటూ సంస్థను, ఇటు రైతులను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ధనిక పారిశ్రా మిక వేత్తలకు రుణాల మాఫీ చేశారు. కానీ రైతులను ఎనాడు పట్టించు కోలేదన్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఏడాది కాలంగా రైతు లను హింస పెట్టారన్నారు. 600 మంది రైతుల బలి దానాల తర్వాత రైతు చట్టాల ఉపసంహారణ రైతుల మీద ప్రేమతో చేశారా లేదా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేశారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు పంజాబ్లో కొన్నట్టు తెలంగాణలో ధాన్యం ఎందుకు కొనరని ఆయన మండిపడ్డారు. రాష్ర్ట బీజేపీ నేతలకు కేంద్రం దగ్గరికి వెళ్లి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకొచ్చే దమ్ము లేదన్నారు.
ఇప్పటికైనా కేంద్రం ధాన్యం ఎంత కొంటారో చెప్పాలని, తెలంగాణ రైతులను ఇబ్బందుల పాలు చేయోద్దని ఆయన హితవు పలికారు. రైతుల మీద చిత్త శుద్ధి ఉంటే రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని కడియం శ్రీహరి అన్నారు. రైతు పంటల ఫసల్భీమా పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఆ డబ్బులు సకాలంలో రాక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. రైతులపై ప్రేమ ఉంటే వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు.
Also Read
- DSP Bhim Reddy Arrest: DSP భీమ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
- Astrology: జూలై 7 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
తాజావార్తలు
-
DSP Bhim Reddy Arrest: DSP భీమ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
-
Rajendra Prasad: ‘అడిగి తీసుకుంటే అది భిక్షే’.. పద్మశ్రీపై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Astrology: జూలై 7 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!