Vizag Capital: విశాఖ నుంచి పాలన దిశగా వేగంగా అడుగులు.. నేడు సీఎం జగన్కు నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Capital: విశాఖపట్నం నుంచి పాలన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. దీనికి సంబంధించి విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ నివేదిక సిద్ధం చేసింది.. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ నివేదిక సమర్పించనుంది కమిటీ.. విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ పరిశీలనకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న నియమించిన విషయం విదితమే కాగా.. విశాఖలో పర్యటించిన త్రిసభ్య కమిటీ.. తాత్కాలిక కార్యాలయాల కోసం అనువైన భవనాలను పరిశీలించింది.. దీనిపై నివేదిక సిద్ధం చేసింది.. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ను కలిసి నివేదిక సమర్పించనుంది ఆ కమిటీ..
Read Also: Telangana Rains: రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి
Also Read
- Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవిందా..!
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
కాగా, విశాఖ నుంచి పాలన సాగించేందుకు సిద్ధమైన వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సీనియర్ కార్యకర్తలకు వసతి సహా విశాఖపట్నంలో అనువైన రవాణా వసతిని గుర్తించేందుకు అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ (MA & UD డిపార్ట్మెంట్), స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్ డిపార్ట్మెంట్) మరియు సెక్రటరీ (సర్వీసెస్ & హెచ్ఆర్ఎం), జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, కార్యాలయాలకు అనువైన రవాణా వసతిని గుర్తించి, నివేదికను సిద్ధం చేసింది.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామంటూ.. తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానంటూ సీఎం వైఎస్ జగన్ చెబుతూ వస్తున్నారు.. మంత్రులు కూడా ఇదే మాట పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. కానీ, అది కాస్త ఆలస్యం అవుతూ రాగా.. ఇప్పుడు నివేదిక పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. కాగా, వైఎస్ జగన్ సర్కా్ర్ విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసనసభ రాజధానిగా నిర్ణయించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవిందా..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..