Railway Ticket Booking: ఇకపై 60 రోజుల ముందే రైలు బుకింగ్ల ముందస్తు రిజర్వేషన్
- రైల్వే రిజర్వేషన్ టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో మార్పు
- 120 రోజుల నుండి 60 రోజులకు కుదింపు.
- ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Ticket Booking: రైల్వే రిజర్వేషన్ టిక్కెట్ బుకింగ్ నిబంధనలను మరోమారు మార్చింది. ఇప్పుడు రిజర్వేషన్ టిక్కెట్లు అరవై రోజుల ముందుగానే బుక్ చేయబడతాయి. అయితే కొన్ని రైళ్లలో దీనికి సడలింపులు ఇచ్చారు. ఇంతకుముందు ప్రయాణీకులు 120 రోజుల ముందుగానే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కొత్త రైల్వే రిజర్వేషన్ రూల్స్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అక్టోబరు 31లోపు అడ్వాన్స్ టిక్కెట్లను బుక్ చేసుకొనేందుకు ఈ సేవ కొనసాగుతుంది. అయితే నవంబర్ 1 నుండి, ప్రయాణికులు కేవలం అరవై రోజుల ముందుగానే కొత్త టిక్కెట్లను బుక్ చేసుకోగలరు.
Also Read: RSS: ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో కత్తులతో దాడి.. పలువురికి గాయాలు
Also Read
రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, ప్రయాణీకులు తమ ప్రయాణానికి 4 నెలల ముందు రైళ్లలో రిజర్వ్ చేసిన టిక్కెట్లను తీసుకోవచ్చని 2015 నిబంధనను రద్దు చేసింది. ఇందుకు సంబంధించి నవంబర్ 1 నుండి అమల్లోకి కొత్త రూల్స్ వర్తించనున్నాయి. ఇందులో భాగంగా అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) ఇప్పుడు 60 రోజులు (ప్రయాణ తేదీ మినహా) మాత్రమే నని తెలిపింది. ఇందుకు తదనుగుణంగా టిక్కెట్ల బుకింగ్ కూడా చేయబడుతుందని ఆర్డర్ పేర్కొంది. కానీ., అక్టోబర్ 31 వరకు 120 రోజుల ARP కింద చేసిన అన్ని బుకింగ్లు మారవని తెలిపింది. ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్లో సంచలనం.. ఆస్ట్రేలియా ఔట్! ఫైనల్కు దక్షిణాఫ్రికా
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..