RSS: ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో కత్తులతో దాడి.. పలువురికి గాయాలు
- జైపూర్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమం.
- కత్తులతో & కర్రలతో జరిగిన దాడి
- దాడిలో 8 మంది గాయపడినట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS in Jaipur: జైపూర్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమం సందర్భంగా కత్తులు, కర్రలతో జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. శరద్ పూర్ణిమ సందర్భంగా జైపూర్ లోని కర్ణి విహార్లో ఖీర్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా.. గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, కర్రలతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఎమ్మెల్యే గోపాల్ శర్మ తదితరులు క్షతగాత్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకునేందుకు ఆసుపత్రికి చేరుకున్నారు.
Read Also: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్లో సంచలనం.. ఆస్ట్రేలియా ఔట్! ఫైనల్కు దక్షిణాఫ్రికా
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
కల్నల్ రాథోడ్ ఘటన గురించి చెబుతూ.. ఖీర్ పంపిణీ కార్యక్రమంలో భజన్ కీర్తన జరుగుతోంది. ఈ సమయంలో ముగ్గురు అక్కడికి వచ్చి ముందుగా పెద్ద ఖీర్ కుండను తన్ని ఆపై దుర్భాషలాడారు. ఆ తర్వాత వారు 8 మందిపై కత్తితో దాడి చేసారని, దాంతో అక్కడ ప్రజలు వారిని పట్టుకున్నారని, ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిపారు. అక్కడి క్షతగాత్రులను విచారిస్తున్నామని, వారి కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉన్నట్లు తెలిపారు.
Read Also: Rishabh Pant injured: రిషబ్ పంత్ మోకాలికి గాయం.. సర్జరీ అయిన చోటే తగిలిన బంతి..
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!