Gold Mines: బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 48 మంది దుర్మరణం
- పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం
- కుప్పకూలిన బంగారు గని
- 48 మంది దుర్మరణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Mines: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలో ఉన్న ఓ బంగారు గని శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే, గనిలో ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకున్నారని భావిస్తున్నారు. బాధితుల కోసం సహాయ బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
మాలి దేశం బంగారం ఉత్పత్తిలో ప్రముఖ దేశాల్లో ఒకటి. అయితే, ఇక్కడి గనుల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికుల ప్రాణాలు ముప్పులో ఉంటున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో పెద్ద ప్రమాదం కావడం గమనార్హం. స్థానిక అధికారులు ఈ సంఘటనను ధృవీకరించారు. కెనిబా గోల్డ్ మైనర్స్ అసోసియేషన్ ప్రకారం మృతుల సంఖ్య 48గా ఉంది. పర్యావరణ సంస్థల అధికారులు ఇంకా అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రమాదం కార్మికుల భద్రతా ప్రమాణాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. ఈ తరహా ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Also: Earthquake: ఢిల్లీలో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..