TPCC Mahesh Goud: ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్పర సహకారం తోనే అభివృద్ధి సాధ్యం
- ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్
- కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పరెడ్డి గూడ గ్రామంలో ప్రజా పాలన లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు కుసుమ కుమార్, శివసేనా రెడ్డి తదితరులు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లబ్దిదారులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లకు ఎన్నికైన వారికి ధృవీకారణ పత్రాలు అందజేశారు. మహేష్ కుమార్ గౌడమాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే మహిళ్లకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మామ, అల్లుడు, బిడ్డ, కొడుకు కాదన్నారు. కుటుంబ పాలన కాదన్నారు.
Bhatti Vikramarka:”తెలంగాణకు అన్యాయం” పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం రియాక్షన్…
Also Read
- Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
ప్రజల్లో నుండి వచ్చిన నాయకులే ఉంటారన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఖర్చు లేకుండా ప్రభుత్వ ఫలాలు అందజేస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రన్ని ఏడున్నర లక్షల కోట్లు అప్పుల పాలు చేసి ఇప్పుడు ఫామ్ హౌజ్ లో పడుకున్నాడు. కెసిఆర్ ఫామ్ హౌజ్ లో పడుకుంటే అల్లుడు, కొడుక్కి కాంగ్రెస్ ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి కడుపు మంటగ ఉందన్నారు. ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే 56000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి లో పోసి కమీషన్లు దండుకున్న ఘనత కెసిఆర్ ది అన్నారు. రాష్టంలో ప్రతి పేద వాడికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత కాంగ్రెస్ ది అన్నారు. బీజేపీ నాయకులు కొత్త బిచ్చగాళ్లన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో నే అభివృద్ధి సాధ్యమన్నారు. పథకాలకు ఇందిరా, రాజీవ్ ల పేర్లు పెడితే నిధులు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని అన్నారు మహేష్ కుమార్ గౌడ్..
Uttam Kumar Reddy: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేసిన మంత్రి..
తాజావార్తలు
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!