Asifabad: టమాటా లారీ బోల్తా.. దోచుకున్నోడికి దోచుకున్నంత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా టమటా ధరలు ఎలా మండిపోతున్నాయో అందరికి తెలిసిన విషయమే. కిలో 100 -130 రూపాయల మధ్య టమాటా ధరలు ఉన్నాయి. దీంతో టమాటాలను కొనడానికే జనాలు వెనుకాడుతున్నారు. అయితే టమాట అధిక ధరల దృష్ట్యా దేశంలో టమాట చోరీలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అక్కడి స్థానికులకు టమాట పంట పండినంత విలువైపోయింది. దోచుకున్నోడికి దోచుకున్నంత అనే విధంగా అయిపోయింది. అసలు విషయానికొస్తే..
Mounasri Case: మైనర్ బాలిక మృతి కేసులో సంచలన నిజాలు.. ఆ ఇద్దరు అత్యాచారం చేసి..
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం అదుపుతప్పి టమాటా లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. కర్ణాటకలోని చింతమనుగురు నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్కు టమాటా లోడుతో వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది. లారీలో చిక్కుకున్న డ్రైవర్ను స్థానికులు బయటకు తీశారు. స్వల్పగాయాలతో డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే ఆ లారీలో రూ.11లక్షల విలువైన టమాటాలు ఉన్నాయని డ్రైవర్ తెలిపాడు. టమాటా లారీ బోల్తాపడిన విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి పోలీసులు రావడంతో వారికి నిరాశే ఎదురైంది. టమాటాల కోసం ఎగబడిన స్థానికులను పోలీసులు చెదరగొట్టారు.
తాజావార్తలు
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!