What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు గుడివాడలో జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే కాంస్య విగ్రహల ఆవిష్కరణ..హాజరుకానున్న రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య, ఎమ్మెల్యే కొడాలి నాని
* విజయవాడలో నేటి నుంచి బెజవాడలో శ్రీలక్ష్మి మహా యజ్ఞం..హాజరుకానున్న సీఎం జగన్..నేటి నుంచి 17 వరకు జరగనున్న కార్యక్రమం
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
* జీఓ 1 పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు..రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల కూడల్లలో సభలు, సమావేశాలు పెట్టకూడదని జారీ చేస్తూ జీఓ…ఈ జీఓని సవాలు చేస్తూ పిటిషన్ వేసిన సీపీఐ, టీడీపీ, బీజేపీ, AISF..జీఓ1 కొనసాగించాలని పిటిషన్ వేసిన జర్నలిస్ట్ తిలక్
*అనంతపురంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్న రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
*నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన..చుక్కల భూముల అనుభవదారులకు పట్టాలు పంపిణీ చేయనున్న జగన్..పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..
*నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ నేతల సమావేశం
* ఐపీఎల్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఢీ.. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగనున్న మ్యాచ్
*నేడు శ్రీశైలంలో తెల్లరేషన్ కార్డు దారులకు ఉచిత సామూహిక సేవగా అమ్మవారి కుంకుమార్చన సేవ..ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో కుంకుమార్చనకు 220 మంది తెల్లరేషన్ కార్డు భక్తులకు ఏర్పాట్లు.. కుంకుమార్చన అనంతరం తెల్లరేషన్ కార్డు భక్తులను శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి అనుమతి
* నంద్యాల జిల్లా మహానందిలో నేటి నుండి రాహువు, కేతువు, కాలసర్ప పూజలు ప్రారంభం
*నేటి నుంచి కమలాపురం వజ్రాల సుంకులమ్మ తల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు
*నేడు రాజమండ్రి రూరల్ వేమగిరి వద్ద ఖాళీ స్థలంలో 2023 మహానాడు నిర్వహణ ప్రాంగణానికి భూమి పూజ..హాజరు కానున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు , ఇతర టీడీపీ రాష్ట్ర నాయకులు
*తాడేపల్లిగూడెంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన..తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైయస్సార్ ఉద్యానవన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
తాజావార్తలు
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?