What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు గుడివాడలో జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే కాంస్య విగ్రహల ఆవిష్కరణ..హాజరుకానున్న రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య, ఎమ్మెల్యే కొడాలి నాని
* విజయవాడలో నేటి నుంచి బెజవాడలో శ్రీలక్ష్మి మహా యజ్ఞం..హాజరుకానున్న సీఎం జగన్..నేటి నుంచి 17 వరకు జరగనున్న కార్యక్రమం
Also Read
- Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
- Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
- Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
- Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
* జీఓ 1 పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు..రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల కూడల్లలో సభలు, సమావేశాలు పెట్టకూడదని జారీ చేస్తూ జీఓ…ఈ జీఓని సవాలు చేస్తూ పిటిషన్ వేసిన సీపీఐ, టీడీపీ, బీజేపీ, AISF..జీఓ1 కొనసాగించాలని పిటిషన్ వేసిన జర్నలిస్ట్ తిలక్
*అనంతపురంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్న రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
*నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన..చుక్కల భూముల అనుభవదారులకు పట్టాలు పంపిణీ చేయనున్న జగన్..పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..
*నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ నేతల సమావేశం
* ఐపీఎల్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఢీ.. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగనున్న మ్యాచ్
*నేడు శ్రీశైలంలో తెల్లరేషన్ కార్డు దారులకు ఉచిత సామూహిక సేవగా అమ్మవారి కుంకుమార్చన సేవ..ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో కుంకుమార్చనకు 220 మంది తెల్లరేషన్ కార్డు భక్తులకు ఏర్పాట్లు.. కుంకుమార్చన అనంతరం తెల్లరేషన్ కార్డు భక్తులను శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి అనుమతి
* నంద్యాల జిల్లా మహానందిలో నేటి నుండి రాహువు, కేతువు, కాలసర్ప పూజలు ప్రారంభం
*నేటి నుంచి కమలాపురం వజ్రాల సుంకులమ్మ తల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు
*నేడు రాజమండ్రి రూరల్ వేమగిరి వద్ద ఖాళీ స్థలంలో 2023 మహానాడు నిర్వహణ ప్రాంగణానికి భూమి పూజ..హాజరు కానున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు , ఇతర టీడీపీ రాష్ట్ర నాయకులు
*తాడేపల్లిగూడెంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన..తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైయస్సార్ ఉద్యానవన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
తాజావార్తలు
-
Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!