What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
*నేడు గుడివాడలో జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే కాంస్య విగ్రహల ఆవిష్కరణ..హాజరుకానున్న రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య, ఎమ్మెల్యే కొడాలి నాని
* విజయవాడలో నేటి నుంచి బెజవాడలో శ్రీలక్ష్మి మహా యజ్ఞం..హాజరుకానున్న సీఎం జగన్..నేటి నుంచి 17 వరకు జరగనున్న కార్యక్రమం
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
* జీఓ 1 పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు..రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల కూడల్లలో సభలు, సమావేశాలు పెట్టకూడదని జారీ చేస్తూ జీఓ…ఈ జీఓని సవాలు చేస్తూ పిటిషన్ వేసిన సీపీఐ, టీడీపీ, బీజేపీ, AISF..జీఓ1 కొనసాగించాలని పిటిషన్ వేసిన జర్నలిస్ట్ తిలక్
*అనంతపురంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్న రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
*నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన..చుక్కల భూముల అనుభవదారులకు పట్టాలు పంపిణీ చేయనున్న జగన్..పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..
*నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ నేతల సమావేశం
* ఐపీఎల్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఢీ.. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగనున్న మ్యాచ్
*నేడు శ్రీశైలంలో తెల్లరేషన్ కార్డు దారులకు ఉచిత సామూహిక సేవగా అమ్మవారి కుంకుమార్చన సేవ..ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో కుంకుమార్చనకు 220 మంది తెల్లరేషన్ కార్డు భక్తులకు ఏర్పాట్లు.. కుంకుమార్చన అనంతరం తెల్లరేషన్ కార్డు భక్తులను శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి అనుమతి
* నంద్యాల జిల్లా మహానందిలో నేటి నుండి రాహువు, కేతువు, కాలసర్ప పూజలు ప్రారంభం
*నేటి నుంచి కమలాపురం వజ్రాల సుంకులమ్మ తల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు
*నేడు రాజమండ్రి రూరల్ వేమగిరి వద్ద ఖాళీ స్థలంలో 2023 మహానాడు నిర్వహణ ప్రాంగణానికి భూమి పూజ..హాజరు కానున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు , ఇతర టీడీపీ రాష్ట్ర నాయకులు
*తాడేపల్లిగూడెంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన..తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైయస్సార్ ఉద్యానవన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!