What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు గుడివాడలో జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే కాంస్య విగ్రహల ఆవిష్కరణ..హాజరుకానున్న రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య, ఎమ్మెల్యే కొడాలి నాని
* విజయవాడలో నేటి నుంచి బెజవాడలో శ్రీలక్ష్మి మహా యజ్ఞం..హాజరుకానున్న సీఎం జగన్..నేటి నుంచి 17 వరకు జరగనున్న కార్యక్రమం
Also Read
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
- Team India: ఐపీఎల్ సీజన్ మొత్తం ఫిట్.. టీమిండియాలోకి రాగానే గాయాలు.. బీసీసీఐకి కొత్త తలనొప్పి!
- Collector Prabhakar Reddy: తండ్రిగా మెగా పీటీఎంకు హాజరైన కలెక్టర్..!
* జీఓ 1 పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు..రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల కూడల్లలో సభలు, సమావేశాలు పెట్టకూడదని జారీ చేస్తూ జీఓ…ఈ జీఓని సవాలు చేస్తూ పిటిషన్ వేసిన సీపీఐ, టీడీపీ, బీజేపీ, AISF..జీఓ1 కొనసాగించాలని పిటిషన్ వేసిన జర్నలిస్ట్ తిలక్
*అనంతపురంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్న రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
*నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన..చుక్కల భూముల అనుభవదారులకు పట్టాలు పంపిణీ చేయనున్న జగన్..పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..
*నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ నేతల సమావేశం
* ఐపీఎల్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఢీ.. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగనున్న మ్యాచ్
*నేడు శ్రీశైలంలో తెల్లరేషన్ కార్డు దారులకు ఉచిత సామూహిక సేవగా అమ్మవారి కుంకుమార్చన సేవ..ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో కుంకుమార్చనకు 220 మంది తెల్లరేషన్ కార్డు భక్తులకు ఏర్పాట్లు.. కుంకుమార్చన అనంతరం తెల్లరేషన్ కార్డు భక్తులను శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి అనుమతి
* నంద్యాల జిల్లా మహానందిలో నేటి నుండి రాహువు, కేతువు, కాలసర్ప పూజలు ప్రారంభం
*నేటి నుంచి కమలాపురం వజ్రాల సుంకులమ్మ తల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు
*నేడు రాజమండ్రి రూరల్ వేమగిరి వద్ద ఖాళీ స్థలంలో 2023 మహానాడు నిర్వహణ ప్రాంగణానికి భూమి పూజ..హాజరు కానున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు , ఇతర టీడీపీ రాష్ట్ర నాయకులు
*తాడేపల్లిగూడెంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన..తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైయస్సార్ ఉద్యానవన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
తాజావార్తలు
-
Honda ZR-V: హోండా ZR-V భారత్లో లాంచ్.. 7.9 సెకన్లలో 100 km/h స్పీడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్తో ప్రీమియం SUV
-
Gouri Priya: మా అమ్మ బతికి ఉంటే.. నా సక్సెస్ చూసేది.. గౌరిప్రియ ఎమోషనల్
-
Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
-
CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
-
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!