Tirumala Darshanam: వేచివుండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం
- వేచివుండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం
- శుక్రవారం రోజున 56,560 మంది శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.
- టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Darshanam: తిరుమల శ్రీవారి దర్శనాల కోసం భక్తులకు ప్రస్తుతం సులువైన సమయం. తిరుమలలో ప్రస్తుతం చకచకగా దర్శనాలు జరుగుతుండడంతో.. భక్తులు వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం పొందుతున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజున 56,560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అందులో 28,853 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సన్నిధికి 3.34 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
Also Read: Rohit Sharma: రిటైర్మెంట్పై మౌనం వీడిన రోహిత్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
భక్తుల రద్దీని గమనిస్తూ.. టీటీడీ అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. ఇవాళ, రేపు సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని వారు అధికారులు తెలిపారు. అందువల్ల భక్తులు తమ యాత్రలను పద్ధతిగా ప్లాన్ చేసుకోవాలని, తిరుమలలో టిక్కెట్ల ప్రక్రియను అనుసరించి సమయానికి చేరుకోవాలని సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీని ఎదుర్కొనేందుకు ప్రత్యేక క్యూలైన్లు, సేవా సిబ్బంది సహాయం అందుబాటులో ఉంచినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి, భక్తులు స్వామి వారి దర్శనాన్ని సులభంగా, ఆనందకరంగా పూర్తిచేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!