Bengal Tiger Roaming: అనకాపల్లి జిల్లాలో పులి పంజా….టెన్షన్ టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్టాల్లో పులుల సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అనకాపల్లి మండలం మూలపేట సమీపంలో చిన్న కొండపై పెద్ద పులి తిష్ట వేసినట్టు తెలుస్తోంది. ఈరోజు 12 గంటల ప్రాంతంలో మేకలు మేపడానికి తీసుకువెళ్లిన రైతుకి పులి గాండ్రింపు వినిపించింది. దీంతో భయంతో కిందకి దిగి మేకలను తోలుకు వచ్చేశాడు రైతు. దీంతో భయాందోళన గురవుతున్నారు గ్రామస్తులు. అంతకుముందు ఉదయం పూట అనకాపల్లి మండలంలో బెంగాల్ టైగర్ మరోసారి పంజా విసిరింది. మూలపేట కొండల్లో మేకల మందపై దాడికి దిగింది.
Read Also: Komatireddy Venkatareddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు
Also Read
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
- Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
20 జీవాలను చంపేసింది బెంగాల్ టైగర్… మూలపేట కొండల్లో పులి తిష్ఠవేసిందని అటవీశాఖ అధికారులు అంచనాకు వచ్చారు. పులి సంచారంతో వణికిపోతున్నారు అటవీప్రాంత ప్రజలు.. ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో బజార్ హత్నూర్ ,అలాగే తలమడుగు మండలాల్లో మహరాష్ట్ర నుంచి వచ్చిన పులి సంచరిస్తుంది..మొన్న బజార్ హత్నూర్ మండలంలోని ఆవులమందపై దాడి చేసిన పులి ఓ ఆవును చంపేసింది..తాజాగా .తలమడుగు మండలంలో పల్సి బి శివారులో పులి దాడి లో ఎద్దు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు..
అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా స్పాట్ కు చేరుకున్న అధికారులు చనిపోయిన ఎద్దు కుచులాపూర్ గ్రామానికి చెందిన వెంకన్న కి చెందినదిగా గుర్తించారు…పులి సంచారం నిజమే అని సాయంత్రం,ఉదయంవేళల్లో అటవీ ప్రాంతాల వైపు వెళ్ళవద్దని హెచ్చరించారు. మహాముత్తారం మండలంలో మళ్లీ పులి సంచారం ఆందోళనకు కలిగింది. కనుకునూర్,ముకునూర్ గ్రామాల అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన 3 పశువులపై దాడి చేసి చంపింది పులి. ప్రజలు భయాందోళనలో వున్నారు.
Read Also: Kishan Reddy Counter To Kcr Live: కొండను తవ్వి ఎలుకను పట్టిన కేసీఆర్
తాజావార్తలు
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!