Ssc Paper Leak : టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురికి బెయిల్ మంజూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సంచలనం రేపిన పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహరంలో వరంగల్ కోర్టు విచారణ చేసి మరో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సాయంత్రం లోపు నింధితులు విడుదలైయ్యే అవకాశం ఉంది. ఖాజీపేట్ రైల్వే కోర్టులో రెండు రోజుల పాటు వాదనలు కొనసాగాయి. నిందితులు బయటకు వస్తే సాక్షాలు ప్రభావితం అవుతారని బెయిల్ ఇవ్వకుడదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాడు.
Read Also : Nachinavadu Teaser: ప్రపంచంలో పెళ్లి కానీ వెధవలు చాలామంది ఉన్నారు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అయితే A1 బెయిల్ లో బయట ఉన్నప్పుడు A2, A3, A5.. ఎలా ప్రభావితం చేస్తారని బీజేపీ లీగల్ సెల్ న్యాయ వాదులు ప్రశ్నించారు. 10 వ తరగతి పరీక్షలు నేటితో ముగిసిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు చేసిన వాదనకు మేజిస్ట్రేట్ ఏకీభవించింది. దీంతో న్యాయ మూర్తి కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. 20 వేల పూచీకత్తు.. అనుమతి లేకుండా దేశం విడిచిపోవద్దనే కండిషన్ తో బెయిల్ ను న్యాయమూర్తి మంజూరు చేశారు. సాయంత్రం లోపు కరీంనగర్ జైలు నుంచి నిందితులు ప్రశాంత్, మహేష్, శివ, గణేష్ లు విడుదల కానున్నారు.
Read Also : Aditya Thackrey Meets Ktr : కేటీఆర్ తో ఆదిత్య ఠాక్రే భేటీ..!
దీంతో ఇప్పటికే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పేపర్ లీకేజీపై బీఆర్ఎస్-బీజేపీ పార్టీల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. తమను కావాలనే ఈ కేసులో ఇరికించారని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే.. వారికి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా పదో తరగతి పేపర్ లీకేజీపై విచారణ కొనసాగుతుంది. అసలు నిందితులను వదిలే ప్రసక్తి లేదని అధికారులు అంటున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!