Suicide: ఆ వ్యాధితో బాధ పడుతూ.. భరించలేక గన్తో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య
- ఉత్తర్ ప్రదేశ్లోని పాటియాలీ కొత్వాలి ప్రాంతంలో విషాదం
- గన్తో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు
- మానసిక ఒత్తిడికి గురై సూసైడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్లోని పాటియాలీ కొత్వాలి ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తండ్రి లైసెన్స్డ్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తుపాకీ పేలిన శబ్ధం విని కుటుంబ సభ్యులు నిద్ర లేచారు. వెంటనే వారు యువకుడి గది వద్దకు వెళ్లి తలుపు తెరిచే సరికి.. లోపల గడియ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో.. తలుపులు పగులగొట్టి చూడగా యువకుడి మృతదేహం రక్తంతో తడిసి పడి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Read Also: Train Incident: కదులుతున్న రైలుపై రాళ్లు రువ్విన వ్యక్తి.. దెబ్బకి ప్రయాణికుడి ముక్కు.?
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
వివరాల్లోకి వెళ్తే.. కస్బా భర్గైన్లోని మొహల్లా హసన్ థోక్లో నివసిస్తున్న షంసుల్ హసన్ కుమారుడు 18 ఏళ్ల మహ్మద్ హుస్సేన్ ఖాన్ ఆదివారం రాత్రి తన గదిలో నిద్రపోయాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తన గదిలో నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడంతో కుటుంబ సభ్యులు నిద్ర లేచారు. కుటుంబ సభ్యులు వెంటనే అతని గది వైపు పరిగెత్తి తలుపు తెరవడానికి ప్రయత్నించారు. కానీ అది లోపల నుండి లాక్ చేయబడింది.
Read Also: Anand Mahindra : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా ఆనంద్ మహీంద్రా
కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. మహ్మద్ హుస్సేన్ మృతదేహం రక్తంతో తడిసి పడి ఉంది. తండ్రి లైసెన్స్ తుపాకీ అతని దగ్గర కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తుపాకీని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే.. మహ్మద్ హుస్సేన్.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడికి లోనై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!