Independents: తగ్గుతున్న స్వతంత్రుల ప్రాబల్యం.. 1957 నుంచి 2019 వరకు గణాంకాలు ఎలా ఉన్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రుల ప్రాబల్యం తగ్గుతోంది. 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో 37 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయపతాకం ఎగురవేశారు. 1957 లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది స్వతంత్ర ఎంపీలు గెలుపొందారు. కానీ 2019లో ఈ సంఖ్య కేవలం నలుగురు స్వతంత్ర ఎంపీలకు తగ్గింది. దేశంలో అత్యల్ప స్వతంత్ర ఎంపీల సంఖ్య 2014లో కేవలం ముగ్గురు మాత్రమే నిలిచారు. 1952లో దేశంలో జరిగిన తొలి ఎన్నికల్లో మొత్తం 1874 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 533 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 37 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, 360 మంది స్వతంత్ర అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. మరోవైపు.. 1957లో జరిగిన రెండో సాధారణ ఎన్నికల్లో స్వతంత్రులు రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో 1519 మంది అభ్యర్థుల్లో 481 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 42 మంది స్వతంత్రులు విజయం సాధించారు.
Read Also: Amit Shah: కాంగ్రెస్ 40 సీట్లు దాటదు.. సమాజ్వాదీ పార్టీకి నాలుగు కూడా రావు
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
1962లో 20 మంది స్వతంత్రులు గెలిచారు. దేశంలో పెరుగుతున్న పక్షపాత రాజకీయాల కారణంగా స్వతంత్రులు తమ ఆధిపత్యాన్ని కోల్పోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన 17 లోక్సభ ఎన్నికల్లో 11 రెట్ల స్వతంత్ర ఎంపీల సంఖ్య రెండంకెలకు చేరకపోవడానికి ఇదే కారణం. ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుకుంటూ వస్తుంది. కానీ పార్లమెంటులో వారి ప్రాతినిధ్యం తగ్గుతుంది. 2019లో మోడీ హవా ఉన్నప్పటికీ నలుగురు స్వతంత్ర అభ్యర్థులు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన నవనీత్ రాణా ఈసారి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. డామన్ మరియు డయ్యూ నుండి స్వతంత్ర ఎంపీ మోహన్ డెల్కర్ కన్నుమూశారు. అస్సాంలోని కోక్రాజార్ నుంచి నబ హీరా కుమార్ సర్నియా, కర్ణాటకలోని మాండ్య లోక్సభ స్థానం నుంచి సుమన్ లతా అంబరీష్ స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!