West Bengal: బెంగాల్లో కొనసాగుతున్న హత్యా రాజకీయం.. ఇప్పటివరకు 14 మంది మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల్లో హింస కొనసాగుతోంది. రాష్ట్రంలోని పంచాయతీల్లోని 74 వేల స్థానాలకు శనివారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. పలుచోట్ల భారీ హింసాకాండ కూడా మొదలైంది. బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో రాళ్లు రువ్వడం, దహనం చేయడంతో పాటు దోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. గత రాత్రి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనల్లో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.
Karnataka: కర్ణాటకలో జైన మత గురువు హత్య.. ఇద్దరు అరెస్ట్
Also Read
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
ముర్షిదాబాద్లోని బెల్దంగాలో కాంగ్రెస్, తృణమూల్ మధ్య జరిగిన ఘర్షణలో అధికార పార్టీకి చెందిన బాబర్ అలీ అనే కార్యకర్త చనిపోయాడు. హింసాకాండ అనంతరం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు కూచ్బెహార్లోని ఓ పోలింగ్ స్టేషన్ను ధ్వంసం చేసి.. పోలింగ్ ప్రారంభమైన వెంటనే బ్యాలెట్ పత్రాలను లూటీ చేసి తగులబెట్టారు. మరోవైపు బెంగాల్లో హింసాత్మక ఘటనల మధ్య ఓటింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులు తీసుకొని ప్రజలు పరుగులు తీస్తుండగా.. మరి కొన్నిచోట్ల నిప్పంటిస్తున్నారు. హుగ్లీలోని ఆరంబాగ్లో గ్రామస్థులు బ్యాలెట్ బాక్స్ను నీటిలో విసిరారు.
Falaknuma Express: తలుచుకుంటేనే గుండె దడ.. ట్రైన్ ఎక్కాలంటేనే భయం
బెంగాల్ హింసాత్మక ఘటనలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. బెంగాల్లో ప్రజాస్వామ్యం అణచివేయబడిందని తెలిపారు. మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకోవాల్సిన రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారు. ఈ ఘటనపై మల్లికార్జున్ ఖర్గే కూడా మౌనం వహిస్తుండడంతో ప్రతిపక్షాల నుంచి స్పందన లేదన్నారు. ప్రతి ఎన్నికల్లో బెంగాల్లో హింస ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు.
- Tags
- bengal
- died
- people
- telugu news
- Violence
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!