Govt Hospital: జగిత్యాలలో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం.. పేషెంట్ ను నేలపై పడుకోబెట్టిన సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మో ప్రభుత్వ దవాఖానాలు అంటేనే ఆమడ దూరం పారిపోయే జనం.. ఆ అపోహాల నుంచి ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో ప్రజలు బయట పడుతున్నారు. అయితే.. కొన్ని చోట్ల ప్రభుత్వం ఎంత చెప్పిన కొందరు డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. సేమ్ ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హస్పటల్ లో చోటు చేసుకుంది.
Read Also: Malaika Arora: ఖతర్నాక్ పోజులతో కిర్రాక్ పుట్టిస్తున్న మలైకా అరోరా
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్డు లేక ఓ పేషెంట్ ను నేలపై డాక్టర్లు పడుకో బెట్టి వైద్యం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన మనోజ్ గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ లో శుక్రవారం రాత్రి అడ్మిట్ అయ్యాడు.. బెడ్స్ లేకపోవడంతో మనోజ్ ను సిబ్బంది నేల మీద పడుకోబెట్టారు.. బెడ్ ఖాళీ అయితే ఇస్తామని వైద్య సిబంది చెప్పారు.. అప్పటి వరకు మనోజ్ ను ఆరు బయట ఉన్న నేలపై పడుకోబెట్టారు.
Read Also: Tragedy: విషాదం.. కొలంబియాలో ఆంధ్రా యువకుడు అనుమానాస్పద మృతి
దీంతో పేషెంట్ మనోజ్ కు జ్వరం ఎక్కువ కావడంతో ప్రైవేట్ హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. దీంతో హాస్పిటల్ కి వచ్చిన రోగులు సిబ్బంది పనితీరు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హాస్పటల్ సిబ్బంది చేసిన నిర్లక్ష్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వెంటనే ఆస్పత్రి సిబ్బందితో పాటు సదరు డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!