Tesla : కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎలోన్ మస్క్ టెస్లాకు భారీ ఆఫర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మానసపుత్రిక టెస్లా ఇప్పుడు భారతదేశంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. టెస్లా భారతదేశంలో తన ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. దీంతో ప్రతి రాష్ట్రం టెస్లా తన ప్లాంట్ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ఎలాన్ మస్క్ కంపెనీకి భారీ ఆఫర్ ఇచ్చింది. టెస్లాను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్ కనెక్టివిటీని, తగినంత భూమిని అందిస్తామి ప్రకటించింది. దీనికోసం నారా లోకేష్ 2024లో టెస్లా సీఎఫ్ఓను కలిశారు.
Read Also:AP Government: గ్రూప్-2 పరీక్షల్లో ట్విస్ట్.. ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ
Also Read
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
- Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మస్క్ ల సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మస్క్ మధ్య జరిగిన సమావేశం.. భారతదేశంలో కంపెనీ నియామక డ్రైవ్ తర్వాత, ఆంధ్రప్రదేశ్ తన ప్రయత్నాలను పునరుద్ధరించింది. రెడీ ల్యాండ్ పార్శిల్స్తో సహా అనేక ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ఆంధ్రప్రదేశ్ రూపొందించిందని వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో కంపెనీ రెడీమేడ్ కార్లను దిగుమతి చేసుకుని, ఆపై క్రమంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ముంబై, ఢిల్లీలో షోరూమ్లను ప్రారంభించి వార్తల్లో కంపెనీ నిలిచింది.
Read Also:Tesla: భారత్లోకి టెస్లా కారు ఎంట్రీ.. ఒక్క కారుపై ఏకంగా రూ.14 లక్షల పన్ను?
ఈవీ ఫోర్ వీలర్లలో టాప్ లో దక్షిణాది
భారతదేశంలో అత్యధికంగా ఈవీ-ఫోర్-వీలర్ల అమ్మకాలు దక్షిణ భారతదేశంలోనే జరుగుతున్నాయని, కంపెనీ ఆంధ్రప్రదేశ్లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రం కూడా పేర్కొంది. ఈవీ అమ్మకాల గణాంకాల ప్రకారం.. దాదాపు 60 శాతం ఈవీ కార్ల అమ్మకాలు నాలుగు దక్షిణాది రాష్ట్రాలు – కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ప్రతిపాదన చేయడం ఇదే మొదటిసారి కాదు. 2017లో చంద్రబాబు నాయుడు టెస్లాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రాయలసీమలో 4 మెగావాట్ల సామర్థ్యం గల రెండు సౌరశక్తి నిల్వ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరింపజేస్తామని మస్క్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
-
OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!
-
Peddi OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
-
Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
-
Anirudh : టాలీవుడ్ ప్రొడ్యూసర్ల ‘అనిరుధ్’ జపం.. ఏకంగా రూ. 25 కోట్లకు చేరిన రెమ్యునరేషన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!