Justice Alok Arade: జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ హైకోర్టు సీజే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుషాయిగూడ పరిధిలో ఉన్న ఆపిల్ బిల్డింగ్ లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే నేడు (శనివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ లో రాజీ చేయబడిన యాక్సిడెంట్ క్లైమ్ 25 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారులకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే ఫిర్యాదుదారు న్యాయవాదులు పెంచాల సురేందర్ రావు, జంబుల తిరుపతిరెడ్డి, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఆఫీసర్లతో కలిసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రావు, అదనపు జిల్లా న్యాయమూర్తి రఘునాథ్ రెడ్డిల సమక్షంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.
Read Also: Karnataka High Court: ప్రార్థనల కోసం నివాస గృహాన్ని ఉపయోగించడంపై ఎలాంటి ఆంక్షల్లేవ్..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
అనంతరం పిటిషన్ న్యాయవాదులు పెంచాల సురేందర్ రావులు మాట్లాడుతూ మాట్లాడుతూ.. రాజీయే రాజ మార్గంగా ఇరువైపుకక్షి దారులకు మేలు చేకూరేలాగా లోక్ అదాలత్ చేపట్టడం శుభసూచకమని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కేసును లబ్ధిదారులకు న్యాయం చేకూర్చే విధంగా లోక్ అదాలత్ కోర్ట్ లో రాజీ కుదర్చడం జరిగిందని అన్నారు. జిల్లా న్యాయస్థాన భవన సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇలాంటి మంచి పని చేయడం ద్వారా అందరూ న్యాయవాదులకు మంచి జరుగుతుందని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు.
Read Also: Allu Arjun: చరణ్ – అల్లు అర్జున్ మధ్య గొడవలు.. ఇదే అసలు నిజం
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వరరావు, బార్ కౌన్సిల్ మెంబర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్, సొసైటీ డైరెక్టర్ సీహెచ్ కృష్ణ, మాజీ అధ్యక్షులు కారంగుల యాదగిరి రావు, పబ్బా రమేష్, సుదీర్ కుమార్, అజయ్ కుమార్ గౌడ్, లక్ష్మీ నరసయ్య, సీనియర్ న్యాయవాదులు చెన్నారెడ్డి, కిరీట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఉదయ్ కుమార్, యాటా భాస్కర్, అమరేందర్ రెడ్డి, పొన్నం దేవరాజ్, విక్రమ్ కుమార్, జాజల కుమార్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!