Justice Alok Arade: జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ హైకోర్టు సీజే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుషాయిగూడ పరిధిలో ఉన్న ఆపిల్ బిల్డింగ్ లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే నేడు (శనివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ లో రాజీ చేయబడిన యాక్సిడెంట్ క్లైమ్ 25 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారులకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే ఫిర్యాదుదారు న్యాయవాదులు పెంచాల సురేందర్ రావు, జంబుల తిరుపతిరెడ్డి, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఆఫీసర్లతో కలిసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రావు, అదనపు జిల్లా న్యాయమూర్తి రఘునాథ్ రెడ్డిల సమక్షంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.
Read Also: Karnataka High Court: ప్రార్థనల కోసం నివాస గృహాన్ని ఉపయోగించడంపై ఎలాంటి ఆంక్షల్లేవ్..
Also Read
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
- Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్... లక్ష్మణ్కే ఓటు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
అనంతరం పిటిషన్ న్యాయవాదులు పెంచాల సురేందర్ రావులు మాట్లాడుతూ మాట్లాడుతూ.. రాజీయే రాజ మార్గంగా ఇరువైపుకక్షి దారులకు మేలు చేకూరేలాగా లోక్ అదాలత్ చేపట్టడం శుభసూచకమని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కేసును లబ్ధిదారులకు న్యాయం చేకూర్చే విధంగా లోక్ అదాలత్ కోర్ట్ లో రాజీ కుదర్చడం జరిగిందని అన్నారు. జిల్లా న్యాయస్థాన భవన సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇలాంటి మంచి పని చేయడం ద్వారా అందరూ న్యాయవాదులకు మంచి జరుగుతుందని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు.
Read Also: Allu Arjun: చరణ్ – అల్లు అర్జున్ మధ్య గొడవలు.. ఇదే అసలు నిజం
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వరరావు, బార్ కౌన్సిల్ మెంబర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్, సొసైటీ డైరెక్టర్ సీహెచ్ కృష్ణ, మాజీ అధ్యక్షులు కారంగుల యాదగిరి రావు, పబ్బా రమేష్, సుదీర్ కుమార్, అజయ్ కుమార్ గౌడ్, లక్ష్మీ నరసయ్య, సీనియర్ న్యాయవాదులు చెన్నారెడ్డి, కిరీట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఉదయ్ కుమార్, యాటా భాస్కర్, అమరేందర్ రెడ్డి, పొన్నం దేవరాజ్, విక్రమ్ కుమార్, జాజల కుమార్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!