CM Revanth Reddy : ముగిసిన ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. చర్చించిన అంశాలివే..!
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ భేటీ
- రాష్ట్రాభివృద్ధి అంశాలపై కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంటకు పైగా కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఐదు ప్రధాన అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారు.
ప్రధాన అంశాలు:
Also Read
హైదరాబాద్ మెట్రో & ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్డు:
హైదరాబాద్ మెట్రో రైల్ వేస్ టు విస్తరణ కోసం రూ. 24,269 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి.
రంగారెడ్డి రింగ్ రోడ్డు (RRR) అభివృద్ధికి మద్దతు కోరారు.
మూసీ నది పునరుద్ధరణ:
55 కిలోమీటర్ల మేర విస్తరించిన మూసీ నదికి పునర్జీవం ఇవ్వడం రాష్ట్ర ప్రాధాన్య లక్ష్యమని వివరించారు.
మూసీ ప్రాజెక్టుకు రూ. 20,000 కోట్లు మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరారు.
ఐపీఎస్ అధికారుల కొరత:
తెలంగాణలో 29 మంది ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియజేశారు.
ఈ ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధి:
తెలంగాణను సెమీ కండక్టర్ మిషన్ & అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేయాలని కేంద్రం సహకారం కోరారు.
పెండింగ్ ప్రాజెక్టులు & విభజన సమస్యలు:
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల వివరాల నివేదికను ప్రధానికి సమర్పించారు.
విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను కేంద్రం పరిష్కరించాలని విజ్ఞప్తి.
ప్రధాని స్పందన & భవిష్యత్ చర్యలు
ఈ భేటీలో గత పదేళ్లలో తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై ప్రధానమంత్రి కూడా వివరాలను సీఎం రేవంత్కు ఇచ్చారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం గురించి మోదీకి వివరించారు. పలు కేంద్రమంత్రులను కూడా సీఎం రేవంత్ కలవనున్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన నేతలు కూడా హాజరయ్యారు. ఈ భేటీ తెలంగాణ అభివృద్ధికి కీలకంగా మారనుంది.
Annamalai: ‘‘ ఏంటి బ్రో ఇది’’.. పొలిటికల్ “స్టార్” విజయ్పై అన్నామలై ఆగ్రహం..
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!