CEO Vikas Raj: ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే మా లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది అని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నవంబర్ 30వ తేదీన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా చోట్ల 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు. అయితే, ఈనెల 10వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరిస్తాం.. మూడు వాహనాలకు అనుమతి.. ఐదుగురికి మాత్రమే ఆర్వో ఆఫీసులోకి పర్మిషన్.. నామినేషన్ వేసే అభ్యర్థులు ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో నుంచే ఖర్చు చేయాలి.. డిపాజిట్ కోసం చెక్స్ తీసుకోరు.. ఈనెల 10 తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని వికాస్ రాజ్ వెల్లడించారు.
Read Also: Lawrence: గురువుకే గుదిబండలా మారిన లారెన్స్?
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
- Kerala: "దీపం" వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
- Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
ఈనెల 10 తర్వాత ఓటర్ స్లిప్స్ ప్రింటిగ్ స్టార్ట్ చేస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఆర్వో ఆఫీసులో ఫిర్యాదుల సెల్ ప్రారంభించాలని సూచించాము.. గతంలో కంటే ఇప్పుడు పోలింగ్ స్టేషన్లు పెరిగాయి.. పీబ్ల్యూడీ ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. బ్రెయిలీలో కూడా బ్యాలెట్ పేపర్ ముద్రిస్తాం.. మిషన్ 29 కింద ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతాన్ని పెంచుతామని వికాస్ రాజ్ వెల్లడించారు.
Read Also: Bharateeyudu 2: భారతీయుడుకు చావే లేదు.. సేనాపతి తిరిగి వచ్చాడు
అయితే, ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చని తెలిపారు.. డిపాజిట్ మాత్రం ఒక్కదానికే చెల్లించాలని ఆయన సూచించారు. అఫిడవిట్లో అన్ని కాలమ్స్ తప్పనిసరిగా పూర్తి చేయాలి.. అక్టోబరు 31వ తేదీ వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబరు 10వ తేదీ వరకు పూర్తి చేస్తామని వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 2 వేల పోలింగ్ కేంద్రాలు రెడీ చేస్తున్నామని సీఈఓ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!