IND vs BAN 3rd T20: భారత్ ఊచకోత.. అంతర్జాతీయ టీ20లో టీమిండియా అత్యధిక స్కోర్
- బంగ్లాదేశ్పై భారత్ ఊచకోత.. టీ20లో టీమిండియా అత్యధిక స్కోర్
- అంతర్జాతీయ టీ20లో భారత్ అత్యధిక స్కోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ స్కోర్ చేసింది. అంతర్జాతీయ టీ20లో భారత్కు ఇదే అతిపెద్ద స్కోరు. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. సంజు శాంసన్ టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు. శాంసన్ సెంచరీ 40 కేవలం బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 13.4 ఓవర్ వద్ద ముస్తాఫిజుర్ బాలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మొత్తం 47 బంతుల్లో 111 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. అంతర్జాతీయ టీ20ల్లో సంజుకు ఇది తొలి సెంచరీ. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతంగా రాణించాడు. కెప్టెన్ 34 బాల్స్లో 75 రన్స్ చేశాడు. మహ్మదుల్లా బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఓటయ్యాడు. రియాన్ పరాగ్ 34 పరుగులు చేసి ఓటయ్యాడు. హార్దిక్ పాండ్యాకు ఆఫ్ సెంచరీ మిస్ అయ్యింది. 18 బాల్స్లో 47 రన్స్ పూర్తి చేసి వెనుదిరిగాడు.
READ MORE: BJP: టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ ఇలాగే మాట్లాడుతుంది.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ టీ20లో అత్యధిక స్కోర్ చేసింది భారత్.. టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ మధ్య 16 టీ20 మ్యాచ్లు జరగ్గా అందులో భారత్ 15 మ్యాచ్లు గెలిచింది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్లో మాత్రమే కైవసం చేసుకుంది. 2019లో భారత్పై బంగ్లాదేశ్ ఏకైక విజయం సాధించింది. అప్పుడు బంగ్లాదేశ్ ఢిల్లీలో భారత్ను ఓడించింది. హైదరాబాద్లో ఇది మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. ఇంతకు ముందు ఇక్కడ వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో ఆడిన భారత్ రెండిటిలో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల్లోనూ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ విజయం సాధించింది. కాగా.. ఈరోజు టీమిండియా కొత్త ఫినిషర్ రింకూ సింగ్ పుట్టినరోజు. రింకూ పుట్టినరోజు సందర్భంగా భారత జట్టు అతడికి ఈ భారీ విజయాన్ని కానుకగా అందించాలని చూస్తోంది.
భారత టీం: సంజు శాంసన్ (WK), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా/జితేష్ శర్మ, ర్యాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.
బంగ్లాదేశ్ టీం: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిటన్ దాస్ (WK), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా, జకీర్ అలీ/మహెదీ హసన్, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, టాస్కిన్ అహ్మద్, తాంజిమ్ హస్త్ఫ్.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?