Taneti Vanitha : శవరాజకీయాలు చేసింది టీడీపీ మంత్రులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తానంటున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. నాకు అనుభవం ఉందని చెప్పుకోవడమే తప్ప పేదల పక్షాన ఇది చేస్తానని చెప్పే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. శవరాజకీయాలు చేసింది టిడిపి మంత్రులే అని ఆమె ధ్వజమెత్తారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఏర్పాట్లు చేయకుండా షూటింగ్ ల పేరుతో 32 మంది అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, వృద్ధులకు పెన్షన్లు అందకూడదని టిడిపి నాయకులు చేత ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయించారన్నారు.
వృద్ధుల ఉసురు టీడీపీకి తగలకుండా పోదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో ఏదో ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని, ఎవరిని నమ్మితే పేదల కుటుంబాలు మెరుగవుతాయో ప్రజలకు తెలుసు అన్నారు తానేటి వనిత. విజన్ విజన్ అని చంద్రబాబు అంటున్నారు. విజన్ గురించి మాట్లాడకుండానే పేదలు చదువు గురించి వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి అమలు చేసి సీఎం చూపిస్తున్నారన్నారు.
Also Read
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
మహిళలను రవాణా చేస్తున్నారని, పింఛన్ల పంపిణీతో ప్రలోభాలకు గురి చేస్తారని, డేటా చోరీ చేసి అమ్మేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు టెర్రరిస్టులంటూ మరింత దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆరోపణలను మంత్రి ఖండించారు. ప్రజలకు పింఛన్లు సకాలంలో అందకుండా అడ్డం పడిన తీరు చాలా బాధాకరంగా ఉందని అన్నారు. టీడీపీ నాయకుడిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యాన వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నారని తెలిపారు. దీనివలన లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవలసిన దుస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు. పింఛన్లు ఎప్పుడు, ఎలా అందుతాయో తెలియక పేదలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!