Tamil Nadu: మహిళల పట్ల గౌరవం లేదంటూ.. బీజేపీని వీడిన తమిళనాడు నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు బీజేపీ నేత గాయత్రి రఘురామ్ మహిళల పట్ల గౌరవం లేదంటూ ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. మరో బీజేపీ నాయకుడి ఆడియో లీక్ ఘటనతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయబడిన తమిళనాడు బీజేపీ నాయకురాలు గాయత్రి రఘురామ్ సోమవారం పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీలో మహిళల పట్ల గౌరవం లేకపోవడమే ఆమె పార్టీని వీడడానికి కారణమని పేర్కొంది. బీజేపీ నాయకుడు తిరుచ్చి సూర్య ఒక మహిళా సహోద్యోగితో అన్పార్లమెంటరీ పద్ధతిలో మాట్లాడుతూ.. పట్టుబడ్డ ఫోన్ రికార్డింగ్పై ఆందోళన వ్యక్తం చేసిన తరువాత పార్టీ సాంస్కృతిక విభాగానికి నాయకత్వం వహించిన గాయత్రి రఘురామ్ను పదవి నుంచి తొలగించారు.
Kerala Minister: ఆదిశంకరాచార్యులు క్రూరమైన కుల వ్యవస్థను సమర్థించారు.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
- VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
రాష్ట్ర పార్టీ చీఫ్ అన్నామలై కోసం పనిచేస్తున్న వార్ రూమ్ ద్వారా తాను ట్రోలింగ్కు గురి అయ్యానని గాయత్రి రఘురామ్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. మహిళలపై విచారణ, సమాన హక్కులు, గౌరవం కల్పించనందుకు టీఎన్బీజేపీకి రాజీనామా చేయాలని బరువెక్కిన హృదయంతో నిర్ణయం తీసుకున్నాను. అన్నామలై నాయకత్వంలో మహిళలు సురక్షితంగా లేరని, బయటి వ్యక్తిగా ట్రోల్కు గురవుతున్నాను అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!