Tamil Nadu: మహిళల పట్ల గౌరవం లేదంటూ.. బీజేపీని వీడిన తమిళనాడు నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు బీజేపీ నేత గాయత్రి రఘురామ్ మహిళల పట్ల గౌరవం లేదంటూ ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. మరో బీజేపీ నాయకుడి ఆడియో లీక్ ఘటనతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయబడిన తమిళనాడు బీజేపీ నాయకురాలు గాయత్రి రఘురామ్ సోమవారం పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీలో మహిళల పట్ల గౌరవం లేకపోవడమే ఆమె పార్టీని వీడడానికి కారణమని పేర్కొంది. బీజేపీ నాయకుడు తిరుచ్చి సూర్య ఒక మహిళా సహోద్యోగితో అన్పార్లమెంటరీ పద్ధతిలో మాట్లాడుతూ.. పట్టుబడ్డ ఫోన్ రికార్డింగ్పై ఆందోళన వ్యక్తం చేసిన తరువాత పార్టీ సాంస్కృతిక విభాగానికి నాయకత్వం వహించిన గాయత్రి రఘురామ్ను పదవి నుంచి తొలగించారు.
Kerala Minister: ఆదిశంకరాచార్యులు క్రూరమైన కుల వ్యవస్థను సమర్థించారు.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read
- FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. 'జొనాథన్ డేవిడ్' హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
- Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
- 60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
- FIFA World Cup 2026: 'మంజాంబి' డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
రాష్ట్ర పార్టీ చీఫ్ అన్నామలై కోసం పనిచేస్తున్న వార్ రూమ్ ద్వారా తాను ట్రోలింగ్కు గురి అయ్యానని గాయత్రి రఘురామ్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. మహిళలపై విచారణ, సమాన హక్కులు, గౌరవం కల్పించనందుకు టీఎన్బీజేపీకి రాజీనామా చేయాలని బరువెక్కిన హృదయంతో నిర్ణయం తీసుకున్నాను. అన్నామలై నాయకత్వంలో మహిళలు సురక్షితంగా లేరని, బయటి వ్యక్తిగా ట్రోల్కు గురవుతున్నాను అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!