Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Suspense On Cm Jagan Meeting

CM Jagan : ఏప్రిల్‌ 3న ముఖ్య నేతలతో సీఎం జగన్‌ భేటీ.. పార్టీ వర్గాల్లో చర్చ

Published Date :March 30, 2023 , 10:11 pm
By Gogikar Sai Krishna
CM  Jagan : ఏప్రిల్‌ 3న ముఖ్య నేతలతో సీఎం జగన్‌ భేటీ.. పార్టీ వర్గాల్లో చర్చ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏప్రిల్ మూడో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించి తలపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమావేశం ఆసక్తిక రేకిస్తొంది. ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ సమావేశం ఉంటుందంటూ నాయకులకు సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడం చూస్తుంటే ఈ సమావేశానికి చాలా ప్రాధాన్య ఉన్నట్టు అర్థమవుతుంది. సీఎం ఎందుకు అత్యవసరంగా ఈ సమావేశం పెట్టారు? సీఎం ఎందుకు అందర్నీ పిలుస్తున్నారు? అనే డౌట్స్ నేతలలో మొదలయ్యాయి. త్రుల పని తీరు ఆధారంగా ఒకరిద్దరి ను కేబినెట్ నుంచి తప్పిస్తానని జగన్ మోహన్ రెడ్డి ఆ విషయం చెప్పడానికి ఈ సమావేశం పెట్టారా ? అనే డౌట్ తో కొంత మంది ఉన్నారు. మొదటి కేబినెట్ కూర్పు ఎలా ఉంటుంది అనేది శాసనసభ పక్ష సమావేశం లోనే చెప్పారు జగన్. ఇప్పుడు కేబినెట్ పునర్ అంకితం గురించి కూడా ఈ సమావేశంలో చెప్తారా? లేదా చూడాలి. శాసన మండలి నుంచి ఇద్దర్నీ కేబినెట్ లోకి తీసుకునే లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని ఈనెల 14వ తేదీన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మంత్రులందరికి చెప్పేశారు జగన్ ఏప్రిల్ 3 జరిగే ఈ సమావేశంలో అదే విషయాన్ని జగన్ చెప్తారో లేదో చూడాలి.

Also Read : Shreya Dhanwanthary: క్లివేజ్ షో చేయడంలో బ్రాండ్ అంబాసిడర్

Also Read

  • SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
  • US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్‌ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
  • Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
  • Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..

అలాగే పట్టబద్ర ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ రాయలసీమలో అలాగే ఉత్తరంధర్లో మూడు సీట్లను పార్టీ కోల్పోవడంర పై నేతలకు సీఎం క్లాస్ తీసుకుంటారా? అనేది చర్చ నడుస్తుంది. దటిసారిగా పట్టబద్రుల కోట ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తున్నందువలన ఖచ్చితంగా గెలిచేలాగా చూడాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇన్చార్జి లను జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు టార్గెట్ పెట్టారు. నీ అనూహ్యంగా వైసీపీ మూడు చోట్ల కూడా ఓడిపోయింది దీనిమీద ఆయన చాలా ఆగ్రహం గా ఉన్నారు. ప్రత్యర్థుడికి అవకాశం ఇచ్చేలాగా ఈ ఫలితాలు వచ్చాయి అనేది జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నా రు. వైట్ 175 అంటూ సవాల్ విసుతున్న సమయంలో ఇలాంటి ఫలితాలు నష్టం కలిగిస్తాయని ఆందోళన ఉంది. దాని గురించి ఈ సమావేశంలో జగన్ ఎక్కువ ప్రస్తావిస్తారా.? అనే సందేహాలు నేతల్లో ఉన్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ అనుహంగా ఓడిపోయింది పార్టీకి అవసరమైన మంది ఎమ్మెల్యేలను పరికి నలుగురు క్రాస్ ఓటింగ్ చేయడంతో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. ఎమ్మెల్యేల లో అసంతృప్తి ఉంది.. అందుకే ఇలా జరిగింది అనే ప్రచారంతో పాటు… తమతో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని టిడిపి పదే ప దే చెప్తోంది. ఇవన్నీ మూడున జరిగే సమావేశంలో జగన్ ప్రస్తావిస్తాను అంటున్నరు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభానికి ముందు.. ఆ తర్వాత మంత్రుల, ఎమ్మెల్యే లు, పార్టీ ఇంచార్జులతో సమావేశాల పెడుతు న్నారు జగన్. ఏప్రిల్ మూడు న జరిగే సమావేశంలో కూడా గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమం సమీక్ష కోసమేనా? లేక నేతలు ఊహిస్తున్నట్టు కేబినెట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి గురించి కూడా ఉంటుందా? అనేది చుడాలి.

Also Read : New Parliament: కొత్త పార్లమెంట్ అదిరింది.. ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • latest news
  • telugu news
  • YSRCP

తాజావార్తలు

  • Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..

  • Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!

  • SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు

  • Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..

  • Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్‌ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions