Baba Ramdev : ఆగ్రహించిన సుప్రీంకోర్టు.. రూ.2300కోట్లు పోగొట్టుకున్న బాబా రామ్ దేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Ramdev : బాబా రామ్దేవ్కు చెందిన పతంజలికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయం పతంజలి ఫుడ్స్ షేర్లలో దాదాపు 4 శాతం క్షీణత కనిపించింది. డ్రగ్స్ ప్రకటనలలో తప్పుదారి పట్టించే వాదనలు చేయబోమని వాగ్దానం చేసినందుకు రామ్దేవ్ పతంజలి ఆయుర్వేద్, దాని మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు మంగళవారం ధిక్కార నోటీసు పంపింది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీల షేర్లలో కనిపిస్తోంది. కేవలం 105 నిమిషాల్లోనే రామ్దేవ్ కంపెనీకి దాదాపు రూ.2300 కోట్ల నష్టం వాటిల్లింది. మంగళవారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, ఆ తర్వాత కంపెనీ షేర్ల గణాంకాలు మార్కెట్లో ఎలా కనిపిస్తున్నాయో చూద్దాం.
Read Also:Vyooham: ఎట్టకేలకు వ్యూహం సినిమాకి గ్రీన్ సిగ్నల్
Also Read
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Vaibhav Sooryavanshi: ఒకే ఒక్కడు.. బోలెడు రికార్డులు.. క్యూ కట్టిన అవార్డ్స్ ఇవే.!
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
గుండె జబ్బులు, ఆస్తమా వంటి వ్యాధులను నయం చేస్తాయంటూ పతంజలి ఉత్పత్తులను ప్రచారం చేయకుండా సుప్రీంకోర్టు నిషేధించింది. భారతీయ వైద్య సంఘం (ఐఎంఎ) కోర్టులో పతంజలి ప్రకటనతో సహా, ది హిందూ వార్తాపత్రికలో చేసిన ప్రకటన, యోగా సహాయంతో మధుమేహం, ఆస్తమాను పూర్తిగా నయం చేస్తుందని కంపెనీ విలేకర్ల సమావేశంలో పేర్కొన్న సాక్ష్యాలను కోర్టులో సమర్పించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేయకుండా.. తప్పుదారి పట్టించే దావాలు చేయకుండా పతంజలిని నిలువరించిన మునుపటి కోర్టు ఉత్తర్వులను సదరు కంపెనీ ఉల్లంఘించినట్లు కోర్టు గుర్తించింది.
Read Also:Sara Tendulkar: అబ్బా ఏమి అందం.. సారా అందానికి కుర్రకారు ఫిదా..
కోర్టు తీర్పు తర్వాత బుధవారం కంపెనీ షేర్లలో భారీ పతనం చోటు చేసుకుంది. బిఎస్ఇలో పతంజలి ఫుడ్స్ షేర్లలో సుమారు 4 శాతం క్షీణత కనిపిస్తోంది. కంపెనీ షేరు రూ.1556కి వచ్చింది. కాగా ఒక రోజు ముందు కంపెనీ షేర్లు రూ.1620.20 వద్ద ముగిశాయి. అయితే ఈరోజు కంపెనీ షేర్లు భారీ పతనంతో రూ.1562.05 వద్ద ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.54.25 అంటే రూ.3.35 పతనంతో రూ.1565.95 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ షేర్ల పతనం కారణంగా కంపెనీ వాల్యుయేషన్ గణనీయంగా తగ్గింది. 105 నిమిషాల ట్రేడింగ్ సెషన్లో రామ్దేవ్ కంపెనీ దాదాపు రూ.2300 కోట్లు నష్టపోయింది. ఒక రోజు క్రితం కంపెనీ విలువ రూ.58,650.40 కోట్లు. ఉదయం 11 గంటలకు రూ.56,355.35 కోట్లకు చేరింది. అంటే 105 నిమిషాల్లోనే కంపెనీ వాల్యుయేషన్లో రూ.2,295.05 కోట్లు క్షీణించింది. ప్రస్తుతం కంపెనీ వాల్యుయేషన్ రూ.56,471.20గా ఉంది.
తాజావార్తలు
-
UPI Payment New Rules: UPI చెల్లింపు న్యూ రూల్స్.. ఈ రోజు నుండి డబ్బు పంపే విధానంలో మార్పులు
-
Virat Kohli: ప్రతి నిరాశను పాఠంగా మార్చుకున్నాడు.. నాలుగు సార్లు కింద పడ్డా పైకి లేచాడు.. కోహ్లీ గూస్ బంప్స్ రికార్డు!
-
JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
-
Virat Kohli : ఏకంగా 17 సార్లు…! రెండు సార్లు RCB కప్ కొట్టడానికి కారణం కోహ్లీనే.. ఈ లెక్కలే సాక్ష్యం భయ్యా!
-
Today Astrology: సోమవారం దిన ఫలాలు.. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!