Student Missing: మా పిల్లాడికి ఏం జరిగినా కాలేజ్ యాజమాన్యం దే బాధ్యత
అబ్దుల్లాపూర్ మేట్ బ్రిల్లియంట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతుంది. డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఆంజనేయులు గత ఆరు రోజులుగా కనిపించడం లేదంటూ తొటి విద్యార్థులు, స్టూడెంట్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆంజనేయులు మిస్సింగ్ కి కాలేజ్ యాజమాన్యమే కారణం అంటూ స్టూడెంట్స్, విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. కాలేజ్ లోపలికి చొచ్చుకెల్లి కొందరు విద్యార్థులు అద్దాలు ధ్వంసం చేశారు. హాస్టల్ క్యాంపస్ లో సీసీ కెమెరాలు ఎక్కడా పనిచేయలేదు.
Read Also: Chandrayaan-3: శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ చక్కర్లు.. వీడియోను షేర్ చేసిన ఇస్రో
Also Read
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
- SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..
- SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
ఆంజనేయులు తప్పిపోయి 6 రోజులు అవుతున్నా.. పేరెంట్స్ కి సమాచారం చేయని కాలేజ్ యాజమాన్యం.. 6 రోజులుగా తమ కొడుకు ఫోన్ చేయడం లేదని.. తొటి విద్యార్థులకు ఫోన్ చేసిన పేరెంట్స్.. మీ అబ్బాయి మిస్ అయ్యాడు అని చెప్పిన ఆంజనేయులు ఫ్రెండ్స్.. దీంతో కంగారుగా కాలేజ్ కి చేరుకున్న పేరెంట్స్, బంధువులు.. కాలేజ్ ఎదుట ఆందోళన చేశారు. కాలేజ్ యాజమాన్యం, వార్డెన్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Viral Video: నుదుట కుంకుమ పెట్టుకుని మెట్రో స్టేషన్కు.. అందరి చూపు అతని వైపే..!
దీంతో కాలేజ్ కి సెలవు ప్రకటించి యాజమాన్యం వెళ్లిపోయింది. దీంతో కాలేజ్ దగ్గర ఆంజనేయులు తల్లి మాట్లాడుతూ.. మాకు నిత్యం ఫోన్ చేసే మా అబ్బాయి.. మూడు రోజులుగా ఫోన్ చేయకపోవడంతో భయపడ్డాం.. కాల్ చేస్తే ఫోన్ పనిచేయలేదు.. ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాం.. మీ అబ్బాయి తప్పిపోయాడు.. మేమంతా వెతుకుతున్నాం.. మీకు ఇంకా తెలియదా అన్నారు.. మేము కాలేజ్ కి వచ్చి అడిగితే.. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తప్పించుకున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేశాం.. సీఐ కాల్ చేస్తే కానీ వార్డెన్ కాలేజ్ కి రాలేదు అని ఆమె పేర్కొన్నారు.
Read Also: Anushka Shetty: మిస్టర్ పోలిశెట్టి ఇంతలా తిరుగుతున్నా మిస్ శెట్టి అందుకే మిస్సింగ్?
కాలేజీలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అని ఆంజనేయులు తల్లి అన్నారు. యాజమాన్యం పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు.. మా అబ్బాయి మాకు క్షేమంగా దొరికితే చాలు.. ఈ కాలేజ్ వద్దు.. వీడి బిల్డింగులు వద్దు.. అప్పు చేసి.. మా జీవితం తాకట్టు పెట్టి మా పిల్లాడిని ఈ కాలేజ్ లో చేర్పించాం.. మూడు రోజులుగా బయట బస్టాండ్ లో పడుకుంటున్నాం.. మా పిల్లాడు రాకపోడా అని హాస్టల్ వద్ద వచ్చి ఎదురు చూస్తున్నాం.. మా పిల్లాడికి ఏం జరిగినా కాలేజ్ యాజమాన్యం దే బాధ్యత అని ఆంజనేయులు కుటుంబ సభ్యులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
-
Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్కు సింపుల్గా నో చెప్పిన జలమండలి!
-
Jio Rs 209 Plan: జియో యూజర్స్కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
-
Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!
-
Vinesh Phogat: బ్రిజ్ భూషణ్ బాధితుల్లో నేను కూడా ఒకరిని.. మౌనం వీడి రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!