Rajasthan: ఇక్కడ ప్రసాదం దొంగిలిస్తే రోగాలు మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinath Ji Temple: సాధారణంగా మనం గుడిలో అయినా, ఇంట్లో అయినా దేవునికి పూజ చేసే సమయంలో నైవేద్యం సమర్పిస్తాం. అనంతరం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇక గుడిలో అయితే దేవునికి సమర్పించిన నైవేద్యాన్ని అర్చకులు ప్రసాదంగా భక్తులకు పంచి పెడతారు. అలా దేవుని ప్రసాదం స్వీకరిస్తే అంత మంచిజరుగుతుందని ప్రజల నమ్మకం. అయితే రాజస్థాన్ లో మాత్రం దేవునికి నైవేద్యం సమర్పించిన తరువాత ఆ ప్రసాదాన్ని లూటీ చేసి ఆరగిస్తే శుభప్రదంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని రాజ్ సమంద్ లో ఉన్న శ్రీనాథ్ జీ ఆలయంలో ప్రతి సంవత్సరం దీపావళి పండుగను జరుపుకున్న మరుసటి రోజున అన్నకూట్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా శ్రీనాథ్ జీకి, విఠల్ నాథ్ జీకి, లాలన్ కు భక్తులు నైవేద్యాలను సమర్పిస్తారు.
Read also:PM Modi in Jharkhand: జార్ఖండ్ పర్యటనలో ప్రధాని మోడీ.. పలు అభివృద్దికి పనులకు శంకుస్థాపన
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
ఆ నైవేద్యాన్ని రాత్రి 11 గంటల ప్రాంతంలో అక్కడి గిరిజనులు వచ్చి దోచుకుంటారు. ఎలా ఆ నైవేద్యాలను తీసుకుంటే సకల రోగాలు నయమవుతాయని ప్రజలు నమ్మకం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ.. దీపావళి పండుగను పురస్కరించుకున్న తరువాత.. ఆ మరుసటి రోజు అన్నకూట్ పండుగను ఘనంగా నిర్వహిస్తామని.. ఈ నేపధ్యంలో గ్రామ వాసులు వివిధ రకాల నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తారని.. ఈ నేపథ్యంలో అక్కడి గిరిజనులు రాత్రి 11 గంటలకు వచ్చి ఆ నైవేద్యాలను దొంలిలిస్తారని.. అలా దొంగిలించిన నైవేద్యాలను తింటే సకల రోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం అని.. ఇలా గత 350 సంవత్సరాలుగా జరుగుతుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి