Rajasthan: ఇక్కడ ప్రసాదం దొంగిలిస్తే రోగాలు మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinath Ji Temple: సాధారణంగా మనం గుడిలో అయినా, ఇంట్లో అయినా దేవునికి పూజ చేసే సమయంలో నైవేద్యం సమర్పిస్తాం. అనంతరం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇక గుడిలో అయితే దేవునికి సమర్పించిన నైవేద్యాన్ని అర్చకులు ప్రసాదంగా భక్తులకు పంచి పెడతారు. అలా దేవుని ప్రసాదం స్వీకరిస్తే అంత మంచిజరుగుతుందని ప్రజల నమ్మకం. అయితే రాజస్థాన్ లో మాత్రం దేవునికి నైవేద్యం సమర్పించిన తరువాత ఆ ప్రసాదాన్ని లూటీ చేసి ఆరగిస్తే శుభప్రదంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని రాజ్ సమంద్ లో ఉన్న శ్రీనాథ్ జీ ఆలయంలో ప్రతి సంవత్సరం దీపావళి పండుగను జరుపుకున్న మరుసటి రోజున అన్నకూట్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా శ్రీనాథ్ జీకి, విఠల్ నాథ్ జీకి, లాలన్ కు భక్తులు నైవేద్యాలను సమర్పిస్తారు.
Read also:PM Modi in Jharkhand: జార్ఖండ్ పర్యటనలో ప్రధాని మోడీ.. పలు అభివృద్దికి పనులకు శంకుస్థాపన
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఆ నైవేద్యాన్ని రాత్రి 11 గంటల ప్రాంతంలో అక్కడి గిరిజనులు వచ్చి దోచుకుంటారు. ఎలా ఆ నైవేద్యాలను తీసుకుంటే సకల రోగాలు నయమవుతాయని ప్రజలు నమ్మకం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ.. దీపావళి పండుగను పురస్కరించుకున్న తరువాత.. ఆ మరుసటి రోజు అన్నకూట్ పండుగను ఘనంగా నిర్వహిస్తామని.. ఈ నేపధ్యంలో గ్రామ వాసులు వివిధ రకాల నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తారని.. ఈ నేపథ్యంలో అక్కడి గిరిజనులు రాత్రి 11 గంటలకు వచ్చి ఆ నైవేద్యాలను దొంలిలిస్తారని.. అలా దొంగిలించిన నైవేద్యాలను తింటే సకల రోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం అని.. ఇలా గత 350 సంవత్సరాలుగా జరుగుతుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?