PM Modi in Jharkhand: జార్ఖండ్ పర్యటనలో ప్రధాని మోడీ.. పలు అభివృద్దికి పనులకు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ పర్యటనలో భాగంగా రెండో రోజైన నేడు ప్రధాని నరేంద్ర మోడీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అయితే, ఇవాళ ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాల జాబితా పెద్దగానే ఉంది. ఐఐఎం రాంచీ, ట్రిపుల్ ఐటీ భవనాలను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ప్రధాని ఈ ఉదయం రాంచీలోని భగవాన్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
Read Also: Katrina Kaif: శారీ పిక్స్ తో చెమటలు పట్టిస్తున్న కత్రినా కైఫ్
Also Read
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
అయితే, ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు తన ట్విట్టర్( x ) హ్యాండిల్లో జార్ఖాండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్ ఖనిజ వనరులతో పాటు గిరిజన సమాజం యొక్క ధైర్యం, ఆత్మగౌరవానికి ప్రసిద్ధి చెందిందని ఆయన రాసుకొచ్చారు. ఇక్కడి నా కుటుంబ సభ్యులు దేశ ప్రగతికి ఎంతో కృషి చేశారు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటున్నాను అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జార్ఖండ్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియంతో పాటు సహజ వాయువు వంటి అనేక రంగాలలో సుమారు 7200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇక, ఉలిహతు నుండి వికాస్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రధాని ప్రారంభించారు.
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..