Tirupati: తిరుపతిలోని శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ పేరు మార్చిన అఫ్కాన్ సంస్థ
By Mahesh Jakki
- తిరుపతిలోని శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ పేరు మార్పు
- శ్రీనివాస సేతు స్థానంలో గరుడవారధిగా పేరు మార్చిన అధికారులు
- 2018 గరుడవారధి పేరుతో ప్రాజెక్టును ప్రారంభించిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati: తిరుపతిలోని శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ పేరును అఫ్కాన్ సంస్థ మార్చింది. శ్రీనివాస సేతు స్థానంలో గరుడవారధిగా పేరును అధికారులు మార్చేశారు. 2018 గరుడవారధి పేరుతో ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం గరుడవారధి స్థానంలో శ్రీనివాస సేతుగా పేరును మార్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు తిరిగి గరుడవారధిగా పేరును మార్చారు. నగర ప్రజల నుండి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో పాత పేరుని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?.. ప్రాణాంతక వ్యాధి వస్తుందట!
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..