WTC Point Table: న్యూజిలాండ్ను క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక.. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో మార్పులు
- న్యూజిలాండ్ను క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక
- డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో మార్పులు
- పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన శ్రీలంక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో శ్రీలంక, న్యూజిలాండ్ను 154 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంక తన గడ్డపై రెండోసారి టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ను క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు 2009లో శ్రీలంక టెస్ట్ సిరీస్లో కివీ జట్టును క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా.. 15 సంవత్సరాల తర్వాత శ్రీలంక తన చారిత్రక విజయాన్ని రిపీట్ చేసింది. శ్రీలంక ఈ విజయం తర్వాత.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
Venkaiah Naidu: ఎంత కాలం బ్రతికాం అని కాదు.. ఎలా బ్రతికాం అనేది ముఖ్యం
Also Read
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
పాయింట్ల పట్టికలో శ్రీలంక స్థానం మరింత పటిష్టంగా మారి మూడో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక జట్టు 2023-25 సైకిల్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడింది. ఇందులో 5 గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. శ్రీలంక గెలుపు శాతం ఇప్పుడు 55.56గా ఉంది. మరోవైపు.. శ్రీలంక చేతిలో రెండు వరుస పరాజయాల తర్వాత, న్యూజిలాండ్ జట్టు 7వ స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లలో 3 గెలిచింది. 5 మ్యాచ్లలో ఓడిపోయింది. ఈ జట్టు విజేత శాతం ప్రస్తుతం 37.50 ఉంది. కాగా.. తర్వాత న్యూజిలాండ్ భారత్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది.
Nimmala ramanaidu: టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది..
శ్రీలంక విజయం తర్వాత భారత్ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో భారత్ 7 గెలిచింది. 2 ఓడిపోయింది, ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత్ విజేత శాతం 71.67 ఇది అత్యధికం. ఈ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కంటే కొంచెం దిగువన ఉంది, విజయ శాతం 62.50. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ల్లో ఈ జట్టు 8 మ్యాచ్లు గెలవగా, 3 ఓడిపోయి ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ 5వ స్థానం, దక్షిణాఫ్రికా ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ 8వ స్థానంలో, వెస్టిండీస్ 9వ స్థానంలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!