Somireddy: ఈ సారి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉండరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Leader: నెల్లూరు జిల్లాలో టీడీపీ పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సొంత నియోజక వర్గం అయినా సర్వేపల్లిలోనే రైతులకు విద్యుత్ ను సక్రమంగా సరఫరా చేయడం లేదు అని ఆరోపించారు. ఆయన మంత్రిగా అడుగు పెట్టిన తర్వాతే జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలోకి వచ్చారు అని ఆయన తెలిపారు. ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే.. గాజువాక ఇన్చార్జి కూడా వైసీపీకి రాజీనామా చేశారు.. ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉండరు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: V.H: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చర్..
Also Read
- Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పది సీట్లలోపే వస్తాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోస్యం చేప్పారు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తన స్వగ్రామం సర్వేపల్లి తప్పితే ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదు.. మంత్రి కాక ముందే పలు కుంభకోణాలకు పాల్పడ్డారు.. ఇక, ఇప్పుడు మంత్రిగా ఇక చెప్పనవసరం లేదు.. గ్రావెల్, ఇసుక, సిలికాను అక్రమంగా తరలిస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేశారు. మంత్రి సొంత మండలంలోనే అక్రమ మైనింగ్ జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
-
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
-
Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ వాయిదా పడుతుందా?
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!