Nandigam Suresh: సీఎం జగన్ ప్రతి పేదవాడి ఇంట్లో ఆనందం నింపారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణారావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ…. 2024లో జగనే మళ్లీ సీఎం కావాలని అన్నారు. జగన్ సీఎం అయితేనే ప్రతి పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారని తెలిపారు. జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి.. గడిచిన నాలుగు ఏళ్లుగా జగన్ చేసిన మేలు ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్నారు. సీఎం జగన్ ప్రతి పేదవాడి ఇంట్లో ఆనందం నింపారని.. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలను దోచుకున్నారని ఎంపీ ఆరోపించారు. టీడీపీలో అణగారిన కులాలపై, అణగారిన కుటుంబాలపై దాడులు జరిగేవి…. జగన్ పాలనలో వాటికి అడ్డుకట్ట వేశారని తెలిపారు.
Read Also: Diwali Holidays: బ్యాంకులకు దీపావళి సెలువులు ఎన్ని రోజులో తెలుసా..!
Also Read
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ… జగన్ పాలనలో రాజకీయంగా అణగారిన కుటుంబాలను ఆదుకున్నారన్నారు. గ్రామస్థాయి నుండి రాజ్యసభ స్థాయి వరకు బీసీ ఎస్సీలకు పెద్దపీట వేశారని ఎంపీ తెలిపారు. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను, తన పాలన రూపంలో కొనసాగిస్తున్న జగన్ ను మళ్ళీ సీఎం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో పెదకూరపాడు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. రాబోయే రోజుల్లో పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ అడ్డాగా మారాలని మోపిదేవి పేర్కొ్న్నారు.
Read Also: Sowa Fish: “ఇది చేప కాదు, బంగారం”.. ఒకే రాత్రిలో కోటీశ్వరుడైన పాక్ మత్స్యకారుడు..
సీఎం జగన్ నాయకత్వంలో పెదకూరపాడు అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్ వరప్రసాద్ అన్నారు. అమరావతి ప్రాంతంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ నాయకులకు ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోయే నాయకుడు సీఎం జగన్ అని… సాధికార యాత్ర ఫలితాలు రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు దూసుకు వెళ్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!