Vineeta Singh: బ్రతుకుండగానే చంపేశారు.. వదంతులపై క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక విపరీతమైన ధోరణి ఎక్కువైపోయింది. అడ్డు అదుపులోకుండా పోస్టులు పెట్టడం.. ఇతరుల వ్యక్తిగత జీవితాలను భంగం కలిగిస్తున్నారు. తాజాగా వెలుగు చేసిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. బ్రతుకున్న ఓ వ్యాపార వేత్త సోషల్ మీడియా వేదిక చంపేశారు. ఈ పరిణామాలతో ఆమె షాక్కు గురయ్యారు. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చుకోవల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Vishal : విజయ్ సినిమా డైరెక్ట్ చేసేందుకు విశాల్ యత్నం!
Also Read
వ్యాపారవేత్త, షార్క్ ట్యాంక్ ఇండియా కార్యక్రమ న్యాయమూర్తి వినీతా సింగ్ మరణించారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. ఆమె మొబైల్కు ఫోన్లు రావడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె తాను మరణించాననే వదంతులు గత నెల రోజులుగా వస్తున్నాయని తెలిపారు. ముంబై క్రైమ్ బ్రాంచ్కు, సైబర్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా వదంతులు కొనసాగుతూనే ఉన్నాయని ఆమె వాపోయారు. బంధువులు, స్నేహితులు నిజమనుకొని తరచూ కాల్స్ చేస్తున్నారన్నారు. ఈ సమస్యను ఎలా నివారించాలో సలహాలు ఇవ్వాలని వినీతా నెటిజన్లను కోరారు.
ఇది కూడా చదవండి:Nagari: మంత్రి రోజాకు షాక్.. టీడీపీ గూటికి మంత్రి ప్రధాన అనుచరుడు..
ఆమె అభ్యర్థనపై నెటిజన్లు స్పందించి ఆందోళన వ్యక్తంచేశారు. ఇటువంటి ఫేక్న్యూస్ వ్యాప్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పోస్టు వైరల్ అవడంతో ముంబై పోలీసులు స్పందిస్తూ తమను కలవాల్సిందిగా పోస్టు పెట్టారు. దీంతో తనకు మద్దతుగా నిలిచినందుకు నెటిజన్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. షార్క్ ట్యాంక్ ఇండియా… దేశంలోని ఔత్సాహిక వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించే టీవీ షో. ఇందులో వినీతాసింగ్ న్యాయనిర్ణేతగా ఉన్నారు. అంతేకాకుండా తన భర్త కౌశిక్తో కలిసి షుగర్ కాస్మొటిక్స్ సంస్థను ప్రారంభించి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.
Been dealing with paid PR about my death & my arrest for 5 weeks. Ignored it at first, then reported to @Meta several times, filed @Mum_CyberPolice complaint but it’s not stopping. The hardest part is when folks panic & call my mom 🥺 Few of the posts are below. Any suggestions? pic.twitter.com/XYyQ5G2EoM
— Vineeta Singh (@vineetasng) April 20, 2024
తాజావార్తలు
-
OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న ‘ఓలా ఎలక్ట్రిక్’..
-
UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!