Sharad Pawar: తమ ఓటమికి సీఎం యోగి ‘‘బాటేంగే..’’ నినాదమే కారణం..
- మహారాష్ట్ర ఫలితాలపై తొలిసారి స్పందించిన శరద్ పవార్..
- యోగి ఆదిత్యనాథ్ నినాదం దెబ్బతీసింది..
- ఈవీఎంలపై ఆరోపణల్ని కొట్టిపారేసిన సీనియర్ పవార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: ఘోర పరాజయం తర్వాత తొలిసారి ఎన్సీనీ (ఎస్పీ) నేత, సీనియర్ నాయకులు శరద్ పవార్ స్పందించారు. తాము ఆశించిన రీతిలో ఫలితాలు లేవని అన్నారు. “మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. కారణాలను అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్తా. ఇది ప్రజల నిర్ణయం. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుత విజయం సాధించడానికి కారణం కావచ్చు’’ అని అన్నారు.
Read Also: Pakistan: ఇస్లామాబాద్ లాక్డౌన్.. ఇమ్రాన్ఖాన్కి మద్దతుగా నిరసనలు..
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
మహారాష్ట్రలో తమ పార్టీ కన్నా అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి అధిక సీట్లు రావడంపై శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్కి తమ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి, కానీ ఎన్సీపీని ఎవరు స్థాపించారో మహారాష్ట్రలో అందరికి తెలుసని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇంతలా డబ్బు వినియోగించడాన్ని ఎప్పుడూ చూడలేని ఆయన అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగేతో కటేంగే’’ నినాదం ఎన్నికల్లో ఓట్ పోలరైజేషన్ని చేసిందని పరోక్షంగా హిందూ ఓటర్లు సంఘటితం కావడాన్ని శరద్ పవార్ ప్రస్తావించారు. ఈవీఎంలపై సరిగా పనిచేయడం అనే దానిపై ప్రామాణికత లేని చెప్పారు.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉంటే, మహాయుతి( బీజేపీ-అజిత్ పవార్ ఎన్సీపీ- ఏక్నాథ్ షిండే శివసేన) ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు సాధించాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే సేన- శరద్ పవార్ ఎన్సీపీ) కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇందుల్లో శివసేన-ఠాక్రే 20, శరద్ పవార్ ఎన్సీపీ 10, కాంగ్రెస్ 16 సీట్లను గెలుచుకుంది.
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!