Shabbir Ali : ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారు
- అరవింద్కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానన్నారు
- కోర్టులో మాత్రం.. తనకేం సంబంధం లేదని చెప్తున్నారు
- అదే కేటీఆర్ నీతి
- నోటీసు ఇస్తేనే కేటీఆర్ లొల్లి చేస్తున్నాడు
- జన్వాడ ఫాం హౌస్ ఎపిసోడ్లో కూడా ఇలానే చేశారు. : షబ్బీర్ అలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabbir Ali : ఫార్ములా ఈ రేస్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అరవింద్కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానని, కోర్టులో మాత్రం తనకేం సంబంధం లేదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కేటీఆర్కి నీతి లేదు అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రమే కేటీఆర్ లొల్లి చేస్తున్నారని, ఇదే పరిస్థితి జన్వాడ ఫాంహౌస్ ఎపిసోడ్లోనూ ఎదురయ్యిందని వ్యాఖ్యానించారు.
Prashanth Kishore : నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్
Also Read
- FIFA World Cup 2026: మెక్సికో సంచలన విజయం.. నాకౌట్ దశలోకి తొలి అర్హత సాధించిన జట్టుగా.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, బీఆర్ఎస్ పార్టీ తాను మాట్లాడే వితండవాక్యాలతో బురద జల్లే పనిలో పడ్డిందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొంత సమయం ఇచ్చే వారమని, కానీ కేటీఆర్ , హరీష్లు ఇష్టపడినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే, కేసీఆర్ కనిపించడం లేదు, ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఏమిటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో వారు ఏం చేసారో గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు 2025 జనవరి 2న గైర్హాజరయ్యారు. అతను కొన్ని రోజుల గడువు ఇవ్వాలని ఈడీకి విజ్ఞప్తి చేశాడు.
Free Bus Scheme: కర్ణాటక బస్సులో ఏపీ మంత్రుల ప్రయాణం.. సీఎంను కలవనున్న కేబినెట్ సబ్ కమిటీ!
తాజావార్తలు
-
IND vs AFG 3rd ODI: అఫ్గానిస్థాన్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు!
-
FIFA World Cup 2026: మెక్సికో సంచలన విజయం.. నాకౌట్ దశలోకి తొలి అర్హత సాధించిన జట్టుగా.!
-
Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
-
PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!