Tamilnadu: తప్పిన పెనుప్రమాదం.. అర్ధరాత్రి రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు
Tamilnadu: తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. బస్సు నుంచి ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. అంటుకున్న మంటలు కాసేపట్లోనే పెద్దగా వ్యాపించాయి. సేలం జిల్లా మెట్టూరు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోయంబత్తూరు నుంచి 44 ప్రయాణీకులతో బెంగళూరుకు బయలుదేరగా.. మెట్టూరు వద్ద మంటలు చోటుచేసుకున్నాయి.
Water Contamination : హిమాచల్ ప్రదేశ్లో కలుషిత నీరు తాగి 535మందికి అస్వస్థత
Also Read
అప్రమత్తమైన బస్సు డ్రైవర్ రాజన్.. బస్సులోని వారందరినీ క్షేమంగా కిందకు దిగేలా చేశారు. ఆయన అప్రమత్తత కారణంగా 44 మంది ప్రాణాలు నిలిచాయి. బస్సులో వారందరు ఒకే సారి బయటకు పరుగులు తీయడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు మహిళలతో సహా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగి ఆ బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రయాణికుల ప్రాణాలను రక్షించిన డ్రైవర్ రాజన్ను అందరూ అభినందిస్తున్నారు.
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!