RK Roja: సీఎం చంద్రబాబు అబద్ధాలు వినలేక.. నగరిలో ప్రజలు పారిపోయారు!
- నగరిలో టీడీపీ ఎమ్మెల్యే చేసింది శూన్యం
- పేదవారికి ఇళ్లతో సహా వైసీపీనే ఇచ్చింది
- చంద్రబాబు అబద్ధాలు వినలేక ప్రజలు పారిపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరిలో టీడీపీ ఎమ్మెల్యే చేసింది శూన్యం అని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. కల్యాణమండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజీ, పార్కు, షాదీ మహల్ అన్నీ తామే కట్టామన్నారు. పేదవారికి ఇళ్లతో సహా వైసీపీనే ఇచ్చిందన్నారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సీఎం చంద్రబాబు టెక్స్టైల్ పార్క్ పెడతామంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం అబద్ధాలు వినలేక నగరిప్రజలు పారిపోయారన్నారు. నగరి నియోజకవర్గానికి ఉపయోగపడేది ఒక్కటీ లేదని రోజా విమర్శించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించారు.
Also Read: Chiranjeevi-Mega 158: ‘మెగా 158’ టైటిల్ వైరల్.. ఇదే ఫైనలా?
Also Read
- Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
‘నగరిలో సీఎం చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం తప్ప.. ఒక్క రూపాయి నియోజకవర్గానికి ఇవ్వరు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కాదు.. అప్పుల అంధ్ర, అరాచక ఆంధ్రగా మార్చేశారు. చంద్రబాబు నాలుగు సార్లు సీఎంగా ఉండి నగరికి ఎప్పుడూ ఎమీ చేయలేదు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు నగరికి చేసింది శూన్యం. వైసీపీ హాయంలో కొన్ని వందల కోట్లతో నగరిలో రోడ్లు, కాలువలు ఇతర అభివృద్ధి పనుల చేసి చూపించాం. పవర్ లూమ్ కార్మికులు వైఎస్ జగన్ చేసినంతగా సహాయం ఎవరు చేయలేదు. టెక్స్టైల్ పార్క్ కట్టిస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. పవర్ లూల్ కార్మికులకు ఉచిత కరెంట్ అని జీవో ఇచ్చి మోసం చేశారు. నగరి ఆసుపత్రిలో పర్యటన అని.. మళ్ళీ అది జగన్ కట్టిందని అక్కడికి పోలేదు. ఏ అభివృద్ధి చేయని ఎమ్మెల్యే భాను ప్రకాష్ ను కూడా బాగా పని చేశాడని చంద్రబాబు పొగిడారు. చెరుకు రైతులను, మామిడి రైతులను చంద్రబాబు సర్వనాశనం చేశారు’ అని మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
-
Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
-
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
-
Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!