IPL 2023: ముంబై ఇండియన్స్ జట్టులోకి మరో స్టార్ బౌలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జో రిచర్డ్ సన్ గాయం కారణంగా టోర్నీకి దూరమైయ్యాడు. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న రిచర్డ్ సన్.. పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇక ఈ ఏడాది సీజన్ కు దూరమైన రిచర్డ్ స్థానంలో మరో ఆసీస్ పేసర్ రిలే మెరెడిత్ ను ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. కనీస ధర రూ. 1.5 కోట్ల మెరెడిత్ తో ముంబై టీమ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా తరపున కేవలం 5 టీ20 మ్యాచ్ లు ఆడిన మెరెడిత్.. 8 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మూడు వికెట్లు హాల్ కూడా ఉంది. ఇక అతగికి ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా ఉంది. మెరిడిత్ 2021లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేశాడు.
Also Read : Ab De Villers: కొన్ని సంవత్సరాలలో భారత కెప్టెన్గా సంజు శాంసన్: ఏబీ డివిలియర్స్
Also Read
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!

గత రెండు సీజన్ ల పాటు ముంబైకే ప్రాతినిథ్యం వహించిన అతగిని.. ఐపీఎల్ 2023 సీజన్ కు ముందు ఆ ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇక ఐపీఎల్ లో 13 మ్యాచ్ ల్లో మెరెడిత్ 12 వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబూ ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 8న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.
Also Read : Ab De Villers: కొన్ని సంవత్సరాలలో భారత కెప్టెన్గా సంజు శాంసన్: ఏబీ డివిలియర్స్
అయితే మెరెడిత్ 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోగలడు, IPL 2022లో ముంబై తరపున ఎనిమిది ఆటలు ఆడాడు, IPL 2021లో పంజాబ్ తరపున నాలుగు స్కాల్ప్లు తీసుకున్న తర్వాత జట్టుతో తన తొలి సీజన్లో ఎనిమిది వికెట్లు తీశాడు. మెరెడిత్ ఇప్పుడు వాంఖడే స్టేడియంలో శనివారం నాడు నాలుగు సార్లు IPL విజేత చెన్నై సూపర్ కింగ్స్తో ముంబై యొక్క మ్యాచ్కు ముందు జట్టులో చేరనున్నాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్లో ముంబై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నమెంట్లో ముంబై తన ఓపెనింగ్ గేమ్లో వరుసగా 11వ సారి ఓటమిని నమోదు చేసింది.
తాజావార్తలు
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!