Revanth Reddy : కేసీఆర్కి విశ్వాస పాత్రుడుగా సీఎస్ మారిపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీని కలిశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము ఇచ్చిన ఆధారాలను సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడుల విషయాన్ని డీజీపీ ముందు ప్రస్తావించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో 12 మంది ఎమ్మెల్యేలపై విచారణ చేయాలని మొయినాబాద్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అంతేకాకుండా.. సిట్ సేకరించిన ఆధారాలు.. ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని కోర్టు అడిగిందని, అందుకే మేము 12 మంది ఎమ్మెల్యేల వివరాలు ఇచ్చామన్నారు రేవంత్ రెడ్డి. ఈ వివరాలను విచారణలో చేర్చండి అని డీజీపీని కోరామని, సీఎస్ అపాయింట్ మెంట్ ఆడిగితే జ్వరం వచ్చింది అంటున్నారని, తప్పించుకు తిరుగుతున్నాడు అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Reliance Jio True 5G: ఏపీలో మరో 2 నగరాల్లో.. దేశవ్యాప్తంగా 10 చోట్ల జియో ట్రూ 5జీ సేవలు షురూ..
బాధ్యతారాహిత్యంగా సీఎస్ ప్రవర్తిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. కలవడానికి కూడా తప్పించుకు తిరుగుతున్నావు అంటే.. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు సీఎస్ వత్తాసు పలుకుతున్నారు అని రుజువైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీజీపీ …మేము ఇచ్చిన ఫిర్యాదు సీబీఐకి ఇవ్వాలని, లేదంటే… కోర్టు మెట్లు ఎక్కుతామన్నారు. సీఎస్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గురు దక్షిణ ఇస్తున్నాడని, ప్రజలకు కాకుండా.. కేసీఆర్ కి లాయల్ గా ఉంటున్నారని, మనం సీఎస్ ఛాంబర్లో కలవకపోతే.. కోర్టులో సీఎస్ను కలుద్దామన్నారు. కోర్టుకు పిలిపిస్తాం సీఎస్ని..కేసు వేస్తామని, సీఎస్ మీద స్పీకర్కి ఫిర్యాదు చేస్తామని, కేసీఆర్ కి విశ్వాస పాత్రుడుగా సీఎస్ మారిపోయారని ఆయన మండిపడ్డారు.
Also Read
- Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- 14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
- RSS: భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయోధ్య నిందితులను శిక్షించాలన్న ఆర్ఎస్ఎస్
- Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
తాజావార్తలు
-
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
-
Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
RSS: భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయోధ్య నిందితులను శిక్షించాలన్న ఆర్ఎస్ఎస్
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?