Revanth Reddy : కేసీఆర్ను ఇంకెవరూ కాపాడలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఎన్టీవీ క్వశ్చన్ అవర్ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ను ఇంకెవరూ కాపాడలేరన్నారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. సీఎం మారారా.? కాంగ్రెస్లో ఎవరైనా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు. బీఆర్ఎస్లో సీఎం అవుతానని చెప్పే ధైర్యం హరీష్రావుకు ఉందా.?అలా చెబితే హరీష్ రావు ఉదయానికల్లా జైల్లో ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్లో ఉద్యమకారులకు సీట్లిచ్చాం. వేల కోట్ల ఆస్తులున్నవారికి రాజ్యసభ సీట్లిచ్చారు. బీఆర్ఎస్లో ఉంటేనే తెలంగాణ ఉద్యమకారుడా..? తెలంగాణ ద్రోహులు అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. నేను ఏ రోజు తెలంగాణను వద్దని చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం సీట్లిచ్చాం. పార్టీ ఫిరాయించినవారికి, కాంట్రాక్టర్లకు కేసీఆర్ పదవులిచ్చారు. వేల కోట్ల ఆస్తులున్నవారికి రాజ్యసభ సీట్లిచ్చారు. శ్రీకాంతచారి తల్లికి ఓడిపోయే సీటిచ్చారు. సీఎం కేసీఆర్ అధికారం కుటుంబం కోసమే వాడుతున్నారు. కాంగ్రెస్కు అధికారం వచ్చినా సోనియా కుటుంబం పదవులు తీసుకోలేదు. మొన్నటివరకు కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని అన్నారు. గాంధీభవన్లో ఈటలు తోలుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
కాంగ్రెస్ గెలుస్తుందన్న భయంతోనే ఈ ఆరోపణలు. ధరణి లోపభూయిష్టమైన వ్యవస్థ. కేసీఆర్ కుటుంబమే పెద్ద దళారుల కుటుంబం. అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ధరణి పనిచేస్తోంది. రెవెన్యూ రికార్డులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతికి రికార్డులిచ్చే అధికారం కేసీఆర్కు ఎవరిచ్చారు. భూ భారతి కింద డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేపట్టిందే గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్. ధరణి వచ్చాక.. హైదరాబాద్లో ఉంటున్న కొందరు వందల ఎకరాలకు ఆసాములయ్యారు. ఎప్పుడో ఊళ్లలో భూములు అమ్ముకున్నవాళ్ల పేర్లు.. ఇప్పుడు రికార్డుల్లోకి ఎలా వచ్చాయి..? ‘ అని రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!