Sita Reddy: మంచి చేసిన నేతను మళ్ళీ గెలిపించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఆయనతో పాటు తన సతీమణి సీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఓ సభలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు. రంజిత్ రెడ్డిని ఎందుకు మళ్ళీ గెలిపించాలో చెప్పారు. ప్రజాసేవకు ఆయన ఎంత పరితపిస్తారో.. తాను చూశానంటూ వెల్లడించారు. మంచి చేసిన నేతను మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
SS Rajamouli: ధోనీ మీద ప్రేమతో ప్రభాస్ ఫేస్ మార్చేశారు.. రాజమౌళి అసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
- CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
- India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
- Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
ఈ సందర్భంగా సీతారెడ్డి ప్రసంగిస్తూ.. ప్రజల్లోనే ఉంటాను.. అందరికీ అందుబాటులో ఉంటానని రంజిత్ రెడ్డి చెప్పారన్నారు. ఈ 5 సంవత్సరాలో ఎంత కష్టమొచ్చినా, కరోనా కష్టకాలంలో ఎంతో సహాయం చేశారని తెలిపారు. తనకు తోచినంతగా సహాయం చేసేవారని చెప్పారు. ఆయనకు దురదృష్టవశాత్తు చేతి మడమ విరిగిందని.. డాక్టర్లు ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారన్నారు. కానీ.. ప్రజల కష్టాలు తీర్చేందుకు తన గాయాన్ని లెక్క చేయకుండా కర్ర పట్టుకుని ప్రజల్లోకి వచ్చారని సీతారెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆయన పుట్టినరోజు వేడుకల్లో పటాసులు పేలుస్తుండగా.. వచ్చి తన కాలు మీద పడి గాయం పెద్దదైందని చెప్పారు. అప్పుడు కూడా.. ప్రజలకు సమస్యలు ఉన్నాయంటే వెంటనే వెళ్లిపోయేవారని అన్నారు.
China knife attack: ఆస్పత్రి దాడిలో 10కి చేరిన మృతుల సంఖ్య
తాజాగా.. ఈ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి కాలుకు గాయమైందని చెప్పారు. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా.. ప్రచారం నిర్వహిస్తున్నారని సీతారెడ్డి తెలిపారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానం.. తనను ఎన్నుకున్న ప్రజలను మోసం చేయొద్దని ప్రజల్లోకి వెళ్లే వారన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే.. ఎప్పటికి ప్రజల్లో ఉండే, మంచి చేసిన నేతనే ఎన్నుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.
తాజావార్తలు
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!