Ayodhya: అయోధ్యలో ఆలయ నిర్మాణంతో మారనున్న నగర చిత్రపటం.. పెట్టుబడులు పెట్టేందుకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో రామమందిరం కట్టిన తర్వాత ఇప్పుడు భక్తులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. ఈ కారణంగా భూముల ధరలు విపరీతంగా పెరిగి పాత వృత్తులు కాకుండా కొత్త వృత్తులు అవలంబిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ భూమి కొనుగోలు నుండి హోటల్ వ్యాపారం వరకు, అయోధ్య ప్రజలు కొత్త ఉపాధి కోసం చూస్తున్నారు. అయోధ్యలోని నయా ఘాట్కు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిహురా మజ్హాన్ గ్రామంలో అమితాబ్ బచ్చన్ భూమిని కొనుగోలు చేశారు. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం ఒక సంవత్సరం క్రితం వరకు తెలియదు. అయితే ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ ఇక్కడి భూమిని కొన్నాడో అప్పటి నుంచి గ్రామంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి.
Prabhala Theertham: అంబరానంటిన జగ్గన్నతోట ప్రభల తీర్థం..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
మరోవైపు.. ముంబైకి చెందిన ఒక పెద్ద బిల్డర్ జనవరి 22 నుండి అయోధ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లు, లగ్జరీ ఫ్లాట్లను నిర్మించడం ప్రారంభించనున్నారు. అందుకే నాలుగు లైన్ల రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, దాని పక్కనే రామమందిరానికి విద్యుత్ సరఫరా కోసం 40 ఎకరాల్లో సోలార్ పార్క్ కూడా నిర్మిస్తున్నారు. సర్వేష్ కుమార్ సింగ్ అయోధ్యలోని కేశవ్ పురంలో కొన్నాళ్లుగా శానిటరీ దుకాణం నడుపుతున్నాడు. అయితే అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని ప్రకటన వెలువడిన వెంటనే శానిటరీ షాపు కాకుండా అలాంటి విలాసవంతమైన హోటల్కు యజమాని అయ్యాడు. ఇప్పుడు హోటల్లో దేశ, విదేశీ ఆహారాన్ని అందించడంతో పాటు మెట్రోపాలిటన్ నగరాల్లోని యాత్రికులకు సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నమై ఉన్నారు.
Congress MLC : తెలంగాణ కాంగ్రెస్ MLC అభ్యర్థులు వీరే
ఇదిలా ఉంటే.. ఏడాది క్రితం వరకు అయోధ్యకు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది యాత్రికులు వచ్చేవారు. ఇప్పుడు ఏటా యాభై లక్షల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల 110 ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. అంతేకాకుండా.. రామాయణ విశ్వవిద్యాలయం నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. అయోధ్యను విమానాశ్రయం, రైలు, హైవేతో అనుసంధానించడం వల్ల ధరల తుఫానుతో పాటు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి తుఫాను ఏర్పడింది. అయోధ్య జిల్లా తిహురా మాఝా గ్రామానికి చెందిన శ్యామ్లాల్ అనే వ్యక్తి 6 బిసిల భూమిని లోధా గ్రూపునకు రూ.24 లక్షలకు విక్రయించాడు. పాలకవర్గం పర్యవేక్షణలో భూముల క్రయవిక్రయాలు జరిగాయని, అందరూ కలిసి డీల్ కుదుర్చుకున్నారని, మార్కెట్ ధర ప్రకారం తమకు ధర వచ్చిందని శ్యామ్లాల్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!