AP Assembly Session 2023: 70 మంది అనుచరులను తీసుకొచ్చిన ఎమ్మెల్యే.. అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలో హల్చల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
70 People took selfies in the AP Assembly Visitors’ Gallery: ఏపీ అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలో కొంతమంది విజిటర్స్ హల్చల్ చేశారు. సెల్ఫీలు దిగుతూ నానా హంగామా చేశారు. ఈ తతంగాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించిన మానిటరింగ్ సిబ్బంది.. చీఫ్ మార్షల్కు సమాచారం ఇచ్చింది. విజిటర్స్ ఫోన్ కెమరాల్లోంచి ఫోటోలు డిలీట్ చేయించిన చీఫ్ మార్షల్.. వారిని బయటకు పంపేశారు. సమావేశాల చివరి రోజులు కావటంతో.. ఏపీ అసెంబ్లీకి పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులను పెద్ద సంఖ్యలో తీసుకుని వచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల్లో ముగియనున్నాయి. దాంతో పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులను పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సందర్శనకు తీసుకుని వచ్చారు. దాంతో అసెంబ్లీ లాబీలు సందర్శకులతో కిటకిటలాడాయి. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఏకంగా 70 మంది అనుచరులను అసెంబ్లీ సందర్శనకు మంగళవారం తీసుకొచ్చారు. సందర్శకుల తాకిడితో మార్షల్స్ తలలు పట్టుకున్నారు.
Also Read
Also Read: CM YS Jagan: సీఎం జగన్ వల్ల నా చిన్ననాటి కల నెరవేరింది: ఎమ్మెల్యే
విజిటర్స్ గ్యాలరీలో కొంతమంది హల్చల్ చేయడంతో వారిని మార్షల్స్ అడ్డుకోలేపోయారు. సెల్ఫీలు దిగుతూ హంగామా చేసిన వారిని చీఫ్ మార్షల్ బయటికి పంపేశారు. సెల్ఫోన్లలో బంధించిన ఫోటోలు డిలీట్ చేయించి.. మరి బయటకు పంపారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.
తాజావార్తలు
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..