Weather Updates : నేడు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన
ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉంది. ఇది ఇప్పటికే శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కొన్ని చోట్ల వర్షం కురిసింది. నేడు (ఆదివారం) కూడా అలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : Ram Pothineni: మూడు జనరేషన్లను మాయ చేసిన హీరో బాలయ్యే..
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా అలాంటిదేమీ జరగకపోయినా… తూర్పు ఆసియా, ఆగ్నేయ దేశాల నుంచి వస్తున్న మేఘాలు… బంగాళాఖాతంలో కురుస్తూ… అల్పపీడనంలా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల వైపు వచ్చి వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల, జనగాం, సిద్దిపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Also Read : Chandrayaan-3: మూడింట రెండు లక్ష్యాలు సాధించాం.. చంద్రయాన్-3 మిషన్పై ఇస్రో
ఆంధ్రప్రదేశ్లోనూ వాతావరణం మారిపోయింది. చిన్నపాటి వర్షం కురుస్తోంది. కానీ.. ఫలానా ప్రాంతంలో కాదు.. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటే.. ఈ మేఘాలు.. అక్కడక్కడ ఘాటుగా.. కొన్ని చోట్ల సన్నగా ఉంటాయి. తీవ్రంగా ఉన్న చోట మాత్రమే వర్షాలు కురుస్తాయి. ఓ వైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు ఎండలు బాగానే ఉంటాయని ఐఎండీ అధికారులు తెలిపారు. అలాగే రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. అక్కడ వర్షం పడదు. ఈ నాలుగు రోజుల్లో వర్షాలు బాగా పడితే మంచిది. సెప్టెంబరు నుండి ఎక్కువ వర్షాలు పడవు.
దేశంలోనూ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న చలి గాలులు..కొన్ని మేఘాలను కమ్ముకుంటూ.. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు లడఖ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రాష్ట్రాలపై అనేక పొరల మేఘాలు ఉన్నాయని IMD తెలిపింది. బీహార్, అస్సాం, మేఘాలయ, సిక్కింలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. అక్కడ తీవ్ర మేఘాలు కమ్ముకున్నాయని ఐఎండీ తెలిపింది. అందువల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈరోజు అప్రమత్తంగా ఉండటం మంచిది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!