IPL 2025 Mega Auction: ఎస్ఆర్హెచ్ లోకి టాప్ స్పిన్నర్లు.. భారీ ధరకు అఫ్ఘాన్ స్పిన్నర్..
- జెడ్డా వేదికగా ఐపీఎల్ 2025 మెగా వేలం
- ఎస్ఆర్హెచ్ లోకి టాప్ స్పిన్నర్లు..
- భారీ ధరకు అఫ్ఘాన్ స్పిన్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం జెడ్డా వేదికగా ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ బౌలర్ రాహుల్ చాహర్, ఆస్ట్రేలియా టాప్ స్పిన్నర్ లో ఒకరైన జంపాను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అలాగే ఇప్పటి వరకు 2025 వేలంలో ఏ ఆటగాడు ఏ టీం ఎవరిని కొనుగోలు చేసిందో ఒకసారి చూద్దాం.
* పంజాబ్ కింగ్స్ తమ జట్టులో మార్కస్ స్టోయినీస్ను చేర్చుకుంది. పంజాబ్ రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
* మిచెల్ మార్ష్ ను లక్నో సూపర్ జెయింట్స్ మార్ష్ను రూ.3 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది.
* ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ను పంజాబ్ కింగ్స్ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది.
* వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్వింటన్ డి కాక్ ను రూ. 3.60 కోట్లకు కోల్కతా కొనుగోలు చేసింది.
* ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్స్టోను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
Also Read: IPL 2025 Mega Auction: జాక్ పాట్ కొట్టిన వెంకటేష్ అయ్యర్.. అమ్ముడుపోని టీమిండియా బాట్స్మెన్
* ఫిల్ సాల్ట్ ను ఆర్సీబీ రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసింది.
* ఇక రహ్ముల్లా గుర్బాజ్ను బేస్ ప్రైస్ ధర రూ.2 కోట్లకు కోల్కతా కొనుగోలు చేసింది.
* ఇషాన్ కిషన్ను సన్ రైజర్స్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది.
* వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మను ఆర్సీబీ 11 కోట్లకు కొనుగోలు చేసింది.
* ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ను ఆర్సీబీ రూ.12 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది.
* ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను గుజరాత్ టైటాన్స్ రూ.9 కోట్ల 50 లక్షలకు తమ జట్టులోకి చేర్చుకుంది.
* ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ ను రూ.9.75 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.
* ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నార్కియాను రూ.6 కోట్ల 50 లక్షలకు తమ జట్టులోకి తీసుకుంది.
Also Read: Virat Kohli Century: టెస్టుల్లో 492 రోజుల తర్వాత సెంచరీ చేసి రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ
* జోఫ్రా ఆర్చర్ను రాజస్థాన్ రాయల్స్ రూ.12.50 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.
* ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రూ.4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది.
* ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ బేస్ ధర రూ.10 కోట్ల 75 లక్షలకు నటరాజన్ను ఢిల్లీ కొనుగోలు చేసింది.
* స్టార్ బౌలర్ బౌల్డ్ ను రూ.12 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది.
* మహిష్ తీక్షణను రాజస్థాన్ రాయల్స్ రూ. 4 కోట్ల 40 లక్షలకు తీసుకుంది.
* రాజస్థాన్ రాయల్స్ శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగాను రూ. 5 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.
* అఫ్ఘాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ రూ.10 కోట్లకు సీఎస్కే చేజికించుకుంది.
తాజావార్తలు
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి