IPL 2025 Mega Auction: జాక్ పాట్ కొట్టిన వెంకటేష్ అయ్యర్.. అమ్ముడుపోని టీమిండియా బాట్స్మెన్
- జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలం
- జాక్ పాట్ కొట్టిన వెంకటేష్ అయ్యర్..
- రూ. 23.75 కోట్లకు కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ ను కొనుగోలు చేసింది.
IPL 2025 Mega Action Venkatesh Iyer goes to Kolkata Knight Riders: జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆటగాళ్లను రాను రాను ఆచూతూచి కొనేస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఈ నేపథ్యంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ ను దక్కించుకుంది. ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు పెట్టి భారీ ధరకు కైవసం చేసుకుంది. వీరిద్దరిని భారీ ధరలకు కొనుగోలు చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు మరో టీమిండియా బ్యాటెర్ వెంకటేష్ అయ్యర్ కోసం తెగ పోటీ పడ్డాయి. దింతో అతడు జాక్ పాట్ కొట్టినట్లింది. రూ. 23.75 కోట్లకు కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ ను కొనుగోలు చేసింది. దింతో ఈ వేలంలో అత్యంత ధర పలికిన మూడో ఆటగాడయ్యాడు. ఇక మిగితా ఆటగాళ్ల గురించి చూస్తే..
Also Read: Satyadev : రివ్యూ రైటర్స్ మరోసారి మా సినిమా చూడాలి!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
* ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. హ్యారీ బ్రూక్ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.
* ఇకపోతే, టీమిండియా ప్లేయర్ దేవ్దత్ పడిక్కల్ అన్ సోల్డ్గా నిలిచాడు. బేస్ ప్రైస్ రూ. 2 కోట్లకు అతడిని ఎవరు కొనుగోలు చేయలేదు.
* గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆడిన ఐడెన్ మార్క్రమ్కు కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దాంతో బేస్ ప్రైస్ రూ.2 కోట్లకే లక్నో సొంతం చేసుకుంది.
* డెవాన్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది.
* రాహుల్ త్రిపాఠిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read: Virat Kohli Century: టెస్టుల్లో 492 రోజుల తర్వాత సెంచరీ చేసి రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ
* ఇక స్టార్ ప్లేయర్స్ లో ఒకడైన డేవిడ్ వార్నర్ను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు తీసుకురాలేదు. దీంతో అన్సోల్డ్ ప్లేయర్గా నిలిచాడు.
* యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్- మెక్గర్క్ను ఆర్టీఎంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని కోసం పంజాబ్ ఫ్రాంచైజీ పోటీ పడింది.
* హర్షల్ పటేల్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 8 కోట్లకు సొంతం చేసుకుంది.
* రచిన్ రవీంద్రను సీఎస్కే రూ. 4 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. ఆర్టీఎం పద్థతిలో సీఎస్కే సొంతం చేసుకుంది.
* స్పిన్ మాయజాలం రవిచంద్రన్ అశ్విన్ను సీఎస్కే రూ. 9.75 కోట్లకు సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!