Raghuveera Reddy: తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందిస్తున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghuveera Reddy: తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందిస్తున్నానని సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గత పది సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టాల్సి ఉండేదన్నారు. ఆలస్యంగా నైనా ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పని చేయవలసి ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయడంతోనే విజయం సాధించారని ఆయన అన్నారు.
Read Also: GVL Narasimha Rao: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు కారణం అదే.. జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
కర్ణాటక రాష్ట్రం 5 గ్యారెంటీలు ఎలా పని చేశాయో, తెలంగాణలో 6 గ్యారెంటీలతో ప్రజలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల ఫలితాలను బలంగా తీసుకొని, ఇండియా కూటమిలోని పార్టీలు పనిచేయవలసి ఉందన్నారు. కేంద్రంలో మార్పు రావాల్సి ఉంది.. ఆ దిశగా భారతదేశంలో ప్రజలు పని చేయాలన్నారు. ఉత్తర భారత్లో మూడు రాష్టాలలో వచ్చిన ఫలితాలు, కాస్త అసంతృప్తినిచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుపొందిన పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకు రఘువీరా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!