Raghunandan Rao : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. బీసీని ముఖ్యమంత్రి చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ సైతం 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే.. ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్లో నేడు దుబ్బాక్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీవీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్న తర్వాత పరిస్థితి మారిపోయింది.. బండి సంజయ్ను తప్పించలేదు, ఆయన పదవీకాలం ముగిసింది.. పార్లమెంటరీ పార్టీ నిర్ణయం మేరకే మార్పు.. దుబ్బాక ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ఇవ్వలేదు.. గజ్వేల్కు రైలు మేమే ఇచ్చాం.. దుబ్బాక మీదుగా రైలు వెళ్తోంది.. నా వల్లే దుబ్బాకలో గెలిచానన్న ఆడియో, వీడియోలతో నాకు సంబంధం లేదు..
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
వ్యక్తిగతంగా నేను ఎవరితో గొడవ పడలేదు. దుబ్బాక ప్రజలు ఆశీర్వదిస్తేనే గెలిచాను. హెల్త్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టే హరీష్ రావు నా కూతిరి ఆస్పత్రి ఓపెనింగ్కు వచ్చారు. కేసులను వాదించడానికి పార్టీలతో సంబంధం లేదు. 2014-23 మధ్య నాపై ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వెనక్కి పోలేదు. బీజేపీలో కోవర్టులు ఉంటే విజయశాంతి పేర్లను ఎందుకు అమిత్షాకు చెప్పలేదు. కాంగ్రెస్కు చెప్పుకోవడానికి ఏమీలేదు. అందుకే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేస్తోంది. మజ్లిస్తో కలిసి కాంగ్రెస్ గతంలో పనిచేసింది నిజంకాదా.? 2014లో కాంగ్రెస్లో గెలిచినవారు ఎక్కడికి వెళ్లారు.? రేపు గెలిస్తే కాంగ్రెస్లో ఉంటారనే నమ్మకం ఉందా.? కొత్త ప్రభాకర్రెడ్డి దాడి బాధకరం. కాంగ్రెస్ కార్యకర్తే దాడి చేశారని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. సంచలనం కోసమే నిందితుడు దాడి చేశారని సీపీ చెప్పారు. ‘ అని రఘునందర్ రావు తెలిపారు.
తాజావార్తలు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్