Fraud: బోర్డ్ తిప్పేసిన ఓ మార్కెటింగ్ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు డలంలోని దుగ్గిరాలపాడు గ్రామంలో 5 కోట్ల రూపాయల మేరకు కుచ్చు టోపీ పెట్టారు. హైదరాబాద్ లో రాథారాం మార్కెటింగ్ కంపెనీ బోర్డ్ తిప్పేసింది. ఇరు రాష్ట్రాల్లో సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క దుగ్గిరాలపాడు గ్రామంలోనే దాదాపు 5 కోట్ల రూపాయల వరకూ వసూలు చేశారని గ్రామస్తులు అంటున్నారు. రాథారాం కంపెనీ ఎండీ గుదే రాంబాబు తమ ఊరి వాడేనని నమ్మితే నిండా ముంచేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Skanda : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ రిలీజ్ కాబోతున్న స్కంద…?
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
తమ నుండే కాక తమ బందువుల నుంచి బ్యాంక్ ల నుంచి అప్పులు తెచ్చి లక్షల్లో కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూటికి 2 రూపాయల వడ్డీ ఇస్తామంటూ రాథారాం కంపెనీ పెట్టుబడులు ఆకర్షించారు. గ్రామస్తులలో కొంత మందికి కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి ఎరవేసిన రాథారాం కంపెనీ ఫౌండర్ మరియు ఎండీ గుదే రాంబాబు మరియు అతని తండ్రి నరసింహారావు.. మండల పరిధిలో సదరు కంపెనీ ఎటువంటి వ్యాపారాలు నిర్వహించకపోయినా స్ధానికులనే నమ్మకంతో పెట్టుబడులు పెట్టిన వైనం నెలకొంది.
Read Also: IND vs NZ: న్యూజిలాండ్తో మ్యాచ్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
అయితే, ఆగష్టులో కంపెనీ బోర్డ్ తిప్పేయడంతో ఉద్యోగాలు పోయి పెట్టుబడి డబ్బులు వెనక్కి రాక బాధితులు లబోదిబోమంటున్నారు. రాథారాం కంపెనీ ఎండీలు పెనుమత్స కృష్ణంరాజు, గుదే రాంబాబు, గుదే రాంబాబు తండ్రి నరసింహారావు మమ్మల్ని మోసం చేశారు ఆదుకోండంటూ అని బాధితులు వేడుకుంటున్నారు. రాథారాం కంపెనీలో ఎండీగా వ్యవహరిస్తున్న దుగ్గిరాలపాడు వాసి గుదే రాంబాబు ఇంటి దగ్గర నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!