Fraud: బోర్డ్ తిప్పేసిన ఓ మార్కెటింగ్ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు డలంలోని దుగ్గిరాలపాడు గ్రామంలో 5 కోట్ల రూపాయల మేరకు కుచ్చు టోపీ పెట్టారు. హైదరాబాద్ లో రాథారాం మార్కెటింగ్ కంపెనీ బోర్డ్ తిప్పేసింది. ఇరు రాష్ట్రాల్లో సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క దుగ్గిరాలపాడు గ్రామంలోనే దాదాపు 5 కోట్ల రూపాయల వరకూ వసూలు చేశారని గ్రామస్తులు అంటున్నారు. రాథారాం కంపెనీ ఎండీ గుదే రాంబాబు తమ ఊరి వాడేనని నమ్మితే నిండా ముంచేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Skanda : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ రిలీజ్ కాబోతున్న స్కంద…?
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
తమ నుండే కాక తమ బందువుల నుంచి బ్యాంక్ ల నుంచి అప్పులు తెచ్చి లక్షల్లో కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూటికి 2 రూపాయల వడ్డీ ఇస్తామంటూ రాథారాం కంపెనీ పెట్టుబడులు ఆకర్షించారు. గ్రామస్తులలో కొంత మందికి కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి ఎరవేసిన రాథారాం కంపెనీ ఫౌండర్ మరియు ఎండీ గుదే రాంబాబు మరియు అతని తండ్రి నరసింహారావు.. మండల పరిధిలో సదరు కంపెనీ ఎటువంటి వ్యాపారాలు నిర్వహించకపోయినా స్ధానికులనే నమ్మకంతో పెట్టుబడులు పెట్టిన వైనం నెలకొంది.
Read Also: IND vs NZ: న్యూజిలాండ్తో మ్యాచ్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
అయితే, ఆగష్టులో కంపెనీ బోర్డ్ తిప్పేయడంతో ఉద్యోగాలు పోయి పెట్టుబడి డబ్బులు వెనక్కి రాక బాధితులు లబోదిబోమంటున్నారు. రాథారాం కంపెనీ ఎండీలు పెనుమత్స కృష్ణంరాజు, గుదే రాంబాబు, గుదే రాంబాబు తండ్రి నరసింహారావు మమ్మల్ని మోసం చేశారు ఆదుకోండంటూ అని బాధితులు వేడుకుంటున్నారు. రాథారాం కంపెనీలో ఎండీగా వ్యవహరిస్తున్న దుగ్గిరాలపాడు వాసి గుదే రాంబాబు ఇంటి దగ్గర నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..