Narendra Modi: కేరళలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు కేరళ పర్యటనకు వెళ్తున్నారు. ఈ రోజు తొలుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీని ప్రారంభించనున్నారు. 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని ఆయన సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొచ్చికి చేరుకోనున్నారు. ఇక, పోర్ట్ సిటీలో ప్రధాని మోడీ రోడ్షో నిర్వహించనున్నారు.
Read Also: Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Also Read
ఇక, రేపు ప్రధాని మోడీ త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్లో నటుడు కమ్ పొలిటీషియన్ సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం ప్రధానమంత్రి కొచ్చికి తిరిగి వస్తారు.. అక్కడ రెండు-మూడు బూత్-స్థాయి నేతలతో ‘శక్తి కేంద్రాల్లో’ దాదాపు 6,000 మంది ఇన్ఛార్జ్లు పార్టీ సమావేశానికి హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మోడీ పాల్గొనున్నారు. ఇక, ఈ సమావేశం తర్వాత సాయంత్రానికి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
Garlic Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
-
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
-
SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!